Friday, 23 June 2017

chidambarm - aakasalingam


om sri raam - sri maaatrenama:
chidambarm - aakasalingam

కడలూర్ కు 45 కి.మీ., కుంబకోణం కు 80 కిలోమీటర్లు, 65 కిలోమీటర్ల వరకు కారైకాల్ కు 80 కిలోమీటర్లు, తిరువరూర్ కు 80 కిలోమీటర్లు, నాగపట్నంకు 85 కిలోమీటర్లు, తంజావూరుకి 115 కి.మీ., కిలోమీటర్ల దూరంలో ఉన్న చిదంబరం (తిల్లై) 170 కిలోమీటర్లు, తిరుచ్చికి 185 కిలోమీటర్లు, తిరువన్నమలై కు 145 కిలోమీటర్లు, వెల్లూర్ కి 230 కిలోమీటర్లు, తిరుపతికి 300 కి.మీ, బెంగుళూరుకు 390 కి.మీ, చెన్నైకి 235 కిలోమీటర్లు);

రైల్వే స్టేషన్ చీద్దారం (విల్లుపురం-త్రిచీ మెయిన్ లైన్)

చెన్నై ఎగ్మోర్ కు ఢిల్లీకి నేరుగా రోజువారీ రైళ్లు; చెంగల్పట్టు, కడలూరు; శీర్కాళి; మయిలాడుతురై; కుంభకోణం; పాపనాశం; మన్నార్గుడికి; తంజావూరు; Tiruchchirapalli; రామేశ్వరం, రామనథపురం; కరైకుడి, పుడుక్కోటి; తిరువరూర్; నాగపట్నం; వేలన్; దిండిగల్; కొడైకెనాల్ ఆర్డి; మధురై; తిరునల్వేలి; తిరుచెందూర్, తిరువన్నమలై కు కొన్ని రోజువారీ రైళ్ళు కాకుండా అందుబాటులో ఉన్నాయి. వెల్లూర్; కాట్పాడి; చిత్తూరు; పాకాల; తిరుపతి (3 రోజులు) మొదలైన స్థలాలు

A) చిదంబరం టౌన్:
దేవతల పేర్లు: 'శ్రీ నత్రరాజా (డాన్స్ లార్డ్) మరియు శివకామి అమ్మ

ఆసక్తికరమైన & శాస్త్రీయ పాయింట్లు:

* ఇది 'పంచ-భూత లింగం-లు' (5 మూలకాలకు సంబంధించినది) లో ఒకటి (అనుబంధం వివరాలు చూడండి).
ఇది 'ఆకాశ-లింగం' ('లింగ' 'ఈథర్కు సంబంధించినది').

* పల్లవ, చోళ, పాండ్య, విజయనగర, చేరా లాంటి ప్రఖ్యాత రాజవంశపు రాజవంశాలు శతాబ్దాలుగా ఈ ఆలయ పునరుద్ధరణలో మరియు సరైన నిర్వహణలో పాల్గొన్నాయి.

* ఉత్తర మరియు దక్షిణ 'గోపురం-లు (ప్రవేశాలు)' సుమారు 60 మీటర్లు (160 అడుగులు) ఎత్తు ఉన్నాయి. నాట్య-శస్త్రం (సంగీతం యొక్క సైన్స్) లో పేర్కొన్న 108 నృత్య భంగిమలను చూడవచ్చు

ఈ దేవాలయ సముదాయంలో '5 సభలు' ఉన్నాయి - 1) కనక (గోల్డ్ / పొన్) సభ 2) చిత్ సభ 3) నృత్య (నృత్యం) సభ, 4) దేవ (దేవతలు) సభసా & 5) రాజా (రాజు) Sabhaa

శివ గంగ పేరుతో పుస్కరిణి (పవిత్ర స్నానం చేసే తొట్టె) పెద్దదిగా ఉంది. శివుడు పశ్చిమాన ఉన్న 'శివ-కామ-సుందరి' ఆలయం. కుమార-స్వామి ఆలయం ట్యాంక్ యొక్క ఉత్తర భాగంలో ఉంది. ఈ టవున్ యొక్క తూర్పు వైపు 'రాజా-సభ', 1000 స్తంభాల పెద్ద హాలు ఉన్న రాజుల హాలు. దక్షిణాన, 'నంది పెవిలియన్' ఉంది. గోవింద్రరాజ స్వామి యొక్క పుణ్యక్షేత్రం 'చిత్ సభ'గా పిలువబడే ఈ అంతర్గత ఆవరణలో ఉంది. (' చిత్ 'అంటే' జానానం / అవగాహన 'అంటే' చిదంబరం. 'ప్రధాన దేవత కాకుండా, ఇద్దరు శివలింగం ఇదే అంతర్గత గర్భగుడి (చిత్త-సభ) (వైమాన) కింద చూడవచ్చు.' స్కత్తిక '(స్ఫటికా) లింగా' 'ఆకాషా-ఈథర్' అని సూచించడానికి) మరియు బంగారు 'బిల్వా' ఆకులు ('ఏగ్లె మార్మెలోస్'

* లార్డ్ యొక్క భంగిమ 'ఆయానంద తండవ (బ్లిస్ యొక్క నృత్యం)'.

* చిదంబరం యొక్క శిల్పాలు భారతదేశంలోని ప్రముఖ నాట్య పాఠశాలలలో ఒకటి - 'భారత-నాయత్.'

* 'దేవ-సభా' ప్రధానంగా ఆచారాలకు ఉద్దేశించబడింది మరియు ఊరేగింపు దేవతలు ('ఉత్సవ-మోరేటి-లు') కూడా ఉన్నాయి. 'నృత్య-సభ' చోళ పీరియడ్, నృత్యకారులు మరియు సంగీతకారుల చిత్రాలు ఉన్నాయి. 'కనకా-సభా (పొన్నాంబలం' పుణ్యక్షేత్రం ముందు ఉంది), భక్తులు 'ఆకాషా (ఈథర్) కు ప్రార్థిస్తారు.

* పైన పేర్కొన్న 'కనక-సభ' ఈ ఆలయంతో పాటు, మరొక వర్గీకరణ దృష్ట్యా ఇది 'కనక-సభా (గోల్డ్)'. [4] ఇతర రత్నాలు - రత్న-సభ (విలువైన రాళ్ళు - తిరువళ్ళండు), 'రాజస్తా-సభా' (సిల్వర్ - సభా) (బొమ్మలు - కుట్రాలం). (పురాణం ప్రకారం, లార్డ్ తన విశ్వ నాట్యం చేస్తున్నప్పుడు, ఆభరణాలు అతని చీలమండల నుండి పడిపోయాయి మరియు ఈ స్థలం ఒకటి వారందరిలో.)

'పంచ-భుట-లింగ -స్'లో ఒకటిగా కాకుండా,' వైష్ణవ'స్ కొరకు 'దివ్య-దేశా -స్'స్లో ఇది ఒకటి.

'ఎక్రామ-నత' ఆలయంలో 'విష్ణు' యొక్క విగ్రహం ఉన్నట్లుగా, ఇక్కడ కూడా విష్ణువు యొక్క మరొక పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ ఆయన 'గోవింద్రరాజ పెరుమాళ్' అని పిలుస్తారు మరియు భంగిమలో భంగిమలో కనిపిస్తారు. 'లార్డ్ రామ', 'సీతమా' కోసం వెతుకుతున్నప్పుడు, ఈ ప్రదేశం యొక్క అందంతో మంత్రముగ్ధుల్ని చేసుకొని 'చిత్ర-కుట' తో పోల్చారు, అక్కడ వారు వారి ప్రవాస ప్రారంభంలో కొంత కాలం పాటు నివసించారు, అందుకే ఈ ప్రదేశం వైష్ణవిట్స్  ద్వారా 'తీరు -చిత్ర -కూటం ' అని.

* 'విష్ణువు' ఈ ప్రదేశంలో 'నత్రజజ' యొక్క అద్భుత విశ్వ నృత్యాన్ని చూసి శోదించబడినది మరియు నిశ్చేష్టుడయిందని కూడా చెప్పబడింది.

* 'దేవతి యొక్క భార్య' పుండీకారవిల్లి తాయారు. '' వైమానం (శంఖం ప్రదేశంలో ఉన్న గోపురం) 'సాత్వికా వైమానం' అని పిలుస్తారు. పుష్కరిణి పుణ్యక్షేత్రం పేరు పుష్టిని పుష్కరిణి అని పిలుస్తారు. ('అన్ని వ్యాధులు నయం చేయవచ్చు) ఒక' పాసేషి '.

* మకర రాశి (మకరం) లో జన్మించిన వారు ఈ దేవాలయాన్ని సందర్శించడం ద్వారా లబ్ది పొందుతారని నమ్ముతారు.

* కాళహస్తి (వాయూ-లింగం), కాంచీపురం ('పృథ్వీ-లింగం') స్థలాలు సరిగ్గా 79 డిగ్రీల మరియు తూర్పు రేఖాంశంలో 41 నిమిషాలు సరిగ్గా సరిపోలవు. చిదంబరం ఆకాక్షా- ఈ రేఖకు కొంచెం దూరంలో ఉంది. ట్రిచీ (జల-లింగ) మరియు తిరువన్నమలై (అగ్నీ-లింగం) లలోని ఇతర 2 లింగాల ఈ 'దైవ లంబ రేఖ నుండి' చాలా దూరంగా లేవు. 



Tuesday, 13 June 2017

punyakshetaalu



*కాణిపాక వరసిద్ది వినాయక స్వామి చరిత్ర*

చిత్తూరు జిల్లాలో ఎందరో దేవుళ్ళు దేవతలు వెలసియున్నారు.ప్రస్తుతము `కాణిపాకంగా పిలువబడుతున్న గ్రామము పూర్వము విహారపురి అని పిలువబడేది.

ఈగ్రామము,పరిసర ప్రదేశములు,దివ్యభవములతోను,ప్రకృతిరమణీయకతతోను వింత వింత అందాలతో కళ కళలాడుతూ దేవతలను సైతం తన్మయులై చేసివి.అందుకే దేవతల పురి(గ్రామములో) లో విహరిస్తూ వుండేవారు.
కాబట్టి దానికి విహరపురి అని పేరు వచ్చింది.

ఇప్పటికి ఈ ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. ఈ విహార పురికి ప్రక్కగా ఒక నది ప్రవహిస్తుంది.
పూర్వం ఒకప్పుడు శంఖుడు,లిఖితుడు అను అన్నదమ్ములు ఇక్కడ స్వయంభువుగా వెలసియున్న శ్రీ వరసిద్ది వినాయకుడుని మహిమలను విని ,ఆ స్వామిని చూచుటకు ఎంతో దూరంనుండి కాలి నడకన బయలుదేరారు.చాలా దూరం నుండి వస్తూండడంచేత తాము తెచ్చుకొన్న ఆహారం అయిపోయింది.

అన్నదమ్ములు ఇద్దరుఅలసిపోయారు. వారికీ ఆకలి బాగా ఎక్కువ బాధిస్తుంది.అయిన వారు పట్టుదలగా నడుస్తూనే వున్నారు.విరు నడచి వచ్చు దారిలో వారికీ ఒక మామిడి పండ్ల తోట కనిపించింది..చెట్ల నిండా కాయలు ఆరముగ్గి వేలాడుతున్నాయి.తమ్ముడైన లిఖితుడు చిన్న వయస్సుకావడం చేతఆకలికి తట్టు కోలేకపోతున్నాడు.

చెట్టు నుండి ఒక పండును కోసుకొని తింటానని అన్నయైన శంఖుని అడిగాడు.అ తోటకు సంబందించిన వ్యక్తులు ఎవ్వరు ఆ ప్రాంతంలో వారికీ కనిపించలేదు.

యజమానిని అడగకుండా ఏ వస్తువును తీసుకొన్న అది దొంగతనము అవుతుందని,కావున మామిడి పండును కోయరాదని ఇక చేరవలసిన కాణిపాక ప్రదేశము(విహార పురి) దగ్గరలోనే వుందని తమ్మునికి నచ్చ చెప్పాడు.తమ్ముడైన లికితుడు ఆకలికి తట్టుకోలేక పోతున్నాడు.అన్న మాటలను పెడ చెవిన పెట్టి తమ్ముడు మామిడి చెట్టు నుండి ఒక పండును కోసుకొని తిన్నాడు.
తను చెప్పుతున్న వినిపించుకోక ధర్మ విరుద్దంగా ప్రవర్తించిన తమ్ముడిని శంఖుడు తిన్నగా అ ఊరి రాజు వద్దకు తీసుకువెళ్లి తన తమ్ముడు ఎవరిదో అయిన తోటలోని మామిడి చెట్టు నుండి వారి అనుమతి లేకుండా ఒక పండును కోసుకొని తిన్నాడని,అది దొంగతనము అని పించుకొంటుందని,కావున తన తమ్ముడిని శిక్షించే రాజుతో ఫిర్యాదు చేస్తాడు.రాజు లిఖితుని రెండుచేతులను నరికి వేయమని భటులను ఆజ్ఞ పిస్తాడు.రాజ భటులు లిఖితుని రెండు చేతులను నరికి వేస్తారు.చిన్న తప్పు చేసిన తన తమ్ముడికి రాజు ఇంత ఘోరమైన శిక్షా వేస్తాడని శంఖుడు అనుకోలేదు.ఎంతో భాదపడ్డాడు.అయినా ఇక చేయగలిగేది ఏమిలేదు అని అక్కడ నుండి ఆ అన్నదమ్ములు ఇద్దరు శ్రీ వర సిద్ది వినాయకుని తలుచుకొంటూ ఆ స్వామిని దర్శించడానికి బయలు దేరారు. వెళ్ళునది దైవ దర్శనముకు అందుచే శంఖు,లిఖితులు స్వామివారికీ ప్రక్కన ప్రవహించు నదిలో స్నానం చేసి దేవుని దర్శించాలని అ నదిలోకి అన్నదమ్ములు ఇద్దరు దిగారునదిలో వారుస్నానముకు మునిగినంతనే లిఖితునకు నరుక బడిన చేతులు పూర్వంలాగే వచ్చేశాయి. వారి ఆనందానికి అవధులు లేవు. నదిలో మునిగినంతనే పోయిన రెండు చేతులు తిరిగి వచ్చినవి కనుక ఆనాటి నుండి ఆ నదికి `భాహుదా` అనే పేరు స్తిరపడిపోయింది. నాటినుండి ఆ అన్నదమ్ములు ఇద్దరు వినాయక స్వామి వారి మహత్యంను కీర్తిస్తూ ప్రచారం చేస్తూ జీవించారు

అట్లు కొంతకాలం జరిగాక బహుదా నది వరదలు మొదలగు ప్రకృతి విలయ తాండవం వల్ల స్వామి వారి విగ్రహం భూమిలో నిక్షిప్తం అయింది. ఆనాడు దానిని ఉద్దరించే వారు లేకపోవడం చేత వినాయక స్వామి చాలా కాలం భూమిలో మరుగున పడి పోయాడు. కాలక్రమంలో అ ప్రాంతం తిరిగి సస్యశామలం అయి పండ్ల తోటలతోను, పచ్చని ఫైరు పంటలతోను శోభాయమానంగా తయారు అయిoది.

పుట్టుకతోనే ఒకరు గ్రుడ్డి, ఒకరు చెవిటి, ఒకరు మూగ అయిన ముగ్గురు వ్యక్తులు ఆ గ్రామమునకు ఎక్కడినుండో వచ్చి స్తిరపడ్డారు. వారు ముగ్గురు ఒకరికొకరు సాయం చేసుకొంటూ కలిసి జీవించేవారు.వారు ఆ గ్రామంలో కొంత భూమిని సేకరించికొని అందులో ఒక నుయ్యిని త్రవ్వుకొని ఆ నీటితో మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకొంటూ వుండేవారు.

అలా కొంతకాలం జరిగాక విహార పురిలో కరువు ఏర్పడింది. వానలు లేకనేల భిటలువారింది.

రైతులు,ప్రజలు పంటలకే కాదు. త్రాగు నీటికి కూడా చాలా భాదపడవలసి వచ్చింది.బహుదా నది ఎండి పోయిoది.అంటూ రోగాలు ప్రబలాయి.ప్రజలు ఆకులూ, అలములు తిని బ్రతకవలసిన పరిస్టితి ఏర్పడింది. ఇక అ వికలాంగుల పరిస్టితి మరి దయనీయంగా మారింది.

ఒకనాడు అ ముగ్గురు వికలాంగులు తమ పొలంలోని నూతిని మరికొంచెము లోతు చేయడం మంచిదని తలచి అందుకు నడుం కట్టారు. వారు ముగ్గురు బావిని త్రవ్వగా త్రవ్వగా కొంత తడి తగిలింది.నీరు కొద్ది కొద్దిగా ఉరుతోంది. బావిలో నుండి నీటిని ఫైకి తీయడానికి ఒక కుండకు తాడు కట్టి కుండను వదిలారు.అది పగిలి పోయిoది.మళ్ళి మరొక కుండను వదిలారు.అది కుడా పగిలిపొయింది.అలా చాలా కుండలు పగిలిపోవడంతో బావిలోపల ఏదో ఒక రాయి ఉన్నట్లు ఉంది దానిని తొలగిస్తే ఇట్ల కుండలు పగిలి పోకుండా వుండటమే కాక మరికొంత నీరు ఉరుతోందని బావించి రాతిని పెకలించేందుకు చెవిటి,మూగ వారిద్దరూ బావిలోకి దిగారు. అట్లుఅడ్డు పడిన రాతిని పగులకొట్టి పూర్తిగా పెల్లగించాలనికొని వారు గునపంతో పదే పదే పోడవ సాగారు. త్రవ్వు తున్నఆ ప్రదేశంలో గునపం పడిన చోటు నుండి ఖంగు మనే శబ్దం వచ్చింది.

అట్లు వారు మూడు సార్లు ప్రయత్న్నం చేయగామూడు సార్లు ఈ విధంగా శబ్దం వచ్చి చివరి దెబ్బతో చిన్న రాతి ముక్క లాంటి భాగం విరిగి అవతల పడింది. అంతే అ ముక్క పగిలిన చోటు నుండి రక్తం యగ చిమ్మింది. అట్ల రక్తం యగ జిమ్మడానికి కారణం అక్కడున్న స్వయంభు వినాయకుని తల వెనుక భాగం చిట్లి ముక్క ఎగిరి పడడమే,ఆ రక్తం ఏక ధారగా కారుతూనే వుంది.ఎంతకు ఆగటం లేదు.

ఆ రక్తం అలా యాగజిమ్మడంతో ఒడ్డున వున్న గ్రుడ్డివాడు, బావిలోపల ఉన్న మూగవాడు,చెవిటివాడు కుడా ఆ రక్తంతో తడిసారు.అట్లు వారు రక్తంతో తడియగానే మూగ వాడికి మాటలు గ్రుడ్డివాడికి ద్రుష్టి,చెవిటివానికి శ్రావణ శక్తి లబించాయి.ఆ ప్రభావంతో ముగ్గురి అంగవైకల్య్యం తొలగిపోవడంతో అది దైవకృపయే అనిఆనందంతో భక్తిపరవశులైవారు.ఆ దైవమూర్తి నుండి వెలువడే రక్త ప్రవాహం ఆగకపోవడంతో దానిని వారించడానికి వారు చేయు ప్రయత్నములు ఫలించక పోవడంతోచూపు వచ్చిన గ్రుడ్డి వాడు విహారపురి రాజు వద్దకు పరుగున పోయి జరిగిదిఅంత పూస గ్రుచ్చి నట్లు రాజుకు వివరించాడు. ఈ విషయంను విన్న రాజులో ఆనందం,భయాందోళనలు కలిగి మనసు వికలం అయిoది.

ఆ సంఘటన జరిగిన ముందు రాత్రి రాజుకు వినాయక స్వామి విగ్రహం కలలో కన్పించడం,ఇపుడు నిజంగా ఇలా దర్శనం ఇవ్వడం రాజుకు ఆశ్చర్యం,ఆనందం కలిగింది. స్వామి తల నుండి వచ్చు చున్న రక్త ప్రవాహం ఆగటం లేదని తెలిసి కొనిన విహారపురి రాజు తన అంతః పురకాంతలతోను,సమస్త దండనాయకులతో,దాసదాసి పరివారముతోబయలు దేరి వర సిద్ది వినాయకుడు ఆవిర్భవించిన స్టలానికి చేరుకొన్నారు. విషయం తెలిసిన ప్రజలు గుంపులు గుంపులుగా రాజు వెంట అక్కడకు చేరుకొన్నారు.
బావి దగ్గరకు చేరిన ఆ ప్రజా సముహంలోని భక్తి భావానికి అవధులు లేవు.

కొబ్బరికాయలు,పత్ర పుష్పములు,కర్పూరాది పూజ ద్రవ్యములతో అపరమిత భక్తితో ఆ వినాయకస్వామిని పూజిస్తూ పలు విధాలుగా కీర్తించారు.శ్రోత్రనామాలు గానం చేసారు.

భజనలు,అర్చనలు,నైవేద్యములు,సాష్టాంగ దండ ప్రణామాలతో తమ తప్పు మన్నించి స్వస్థరూపమున పొందుమని ప్రాద్దించారు.

అయినా రక్తధార ఆగటం లేదు.స్వామికి కొబ్బరి ఇష్టమని కొబ్బిరి కాయలు కొట్టి ఆ నీటితో స్వామిని అభిషేకించారు.
ఆ భక్తులు సమర్పించిన స్వచ్చమైన కొబ్బరినీరు బావి నుండి పొంగి పొరలి బావి చుట్టూ గల ఆ కాణి భూమిలో పారింది.అంతకుముందు అంగ వికులులుగా నున్న ఆ ముగ్గరుకు చెందిన భూమి (కాణి మాగాణి =1.3 ఎకరాలు) అంతట కొబ్బరి నీరు పారడం చేత ఆ ప్రాంతానికి కాణిపారకం అని పేరు వచ్చింది.అదే మాట కాలక్రమంలో `కాణిపాకం` గా మారి స్టిర పడింది.(తమిళ సంప్రదాయంలో గ్రామాల పెర్ర్లు చివర పాకం,బాకం వంటి పదాలు ఉండడం తెలిసిందే కదా)
ఈ విధంగా చిత్తూర్ జిల్లాలోని విహార పురి(ప్రస్తుత కాణిపాకం)లో శ్రీ వర సిద్ది వినాయకుడు స్వయంభువుగా తిరిగి ప్రకటింపబడ్డాడు.ఆనాటి నుండి వివిధ రాజుల ప్రజల సేవలతో ఆ క్షేత్రం అభివృద్ధి చెందింది..

((***))

*Uttarāyaṇa puṇya kālaṁ:*:

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
ఉత్తరాయణ పుణ్య కాలం :

ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి మారడాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే మార్పు. మనకి రాశులు 12. ( మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల,వృశ్చిక, , ధనుస్సు, మకర, కుంభ, మీన) సూర్యుడు ఒక్కో మాసంలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. అల సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయి. రవి ధను రాశి నుండి మకర రాశి లోకి మారిన సమయమే మకర సంక్రాంతి. దీనితో ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది. భూమధ్య రేఖకి ఉత్తరదిక్కుగా సూర్యుడు ప్రయాణం చేయడాన్ని ఉత్తరాయణం అంటారు. సూర్యుడు ఒక్కో రాసిలో ప్రవేశించినపుడు ఆ రాశి యొక్క పేరుతో సంక్రమణం అంటారు. కానీ అన్నిటి కన్నా మకర రాశి లో ప్రవేశించిన మకర సంక్రమణం మనకు ఎంతో ముఖ్యమైనది.

ఈ కాలం లో ప్రకృతి సంపద అయిన పంటలు, ముఖ్యంగా ఆహార పంటలు చేతికి అంది వస్తాయి. చేమంతి, బంతి వంటి పూవుల పంటతో తోటలు కళకళ లాడతాయి. హేమంత గాలులతో, ఎటు చూసినా ప్రక్రుతి వింత శోభతో అలరారుతుంది. ఏడాది పొడవునా కష్టపడి పెంచిన పంట, ధాన్యం చేతికి వస్తుంది కాబట్టి రైతులు కూడా ఆనందోత్సాహాలతో ఉంటారు. ఈ మాసంలో పొలం పనులు ఏవి ఉండవు కాబట్టిఇంటి దగ్గర అందరు తీరికగా ఉంటారు. ఇంతకు ముందు మాసాలైన ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం మాసాలలో పెళ్లి ముహుర్తాలు ఉంటాయి, కాబట్టి కొత్తగా పెళ్లి అయిన కూతుర్లు, అల్లుళ్ళు, ఇంటికి వస్తారు కాబట్టి ఇల్లంతా సందడిగా ఉంటుంది. పండుగ జరుపుకోవటానికి ఇంత కన్నా మంచి సమయం ఏమి ఉంటుంది?

ఈ మకర రాశిలో విష్ణు నక్షత్రం అయిన శ్రవణం ఉంది. శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభ స్వామిగా సాక్షాత్కరించినది ఈ నక్షత్రం తోనే. అందుకే మకర రాశిని విష్ణు రాశి అంటారు. వామనావతారంలో స్వామి బ్రహ్మండమంతా రెండు అడుగులతో కొలిచి, మూడవ పాదంతో బలిని పాతాళానికి పంపినది ఉత్తరాయణ పుణ్యకాలం లోనే. దేవతలకు ముఖ్యమైన ఈ రోజులలో చేసే పుణ్య కార్యాలు, దాన ధర్మాలు, పూజలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి అంటారు.

ఉత్తరాయణం లో చేయవలసినవి ముఖ్యంగా, నదీస్నానం, సూర్య నమస్కారం, వేదాధ్యయనం, నూతన గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహం, వంటి పుణ్య కార్యాలు. ఉత్తరాయణం ఉండే ఆరు నెలలలో పవిత్ర నదులైనటువంటి గంగ, గోదావరి వంటి నది స్నానం చేసి, నువ్వులు, బియ్యం, వస్త్రాలు, దుంపలు, ఫలాలు, చెరకు, విసనకర్ర, బంగారం, గోవులు వంటివి దానం చేస్తే ఉత్తమ గతులు పొందుతారు అని శాస్త్రం. గుమ్మడి కాయను దానం చేస్తే సాక్షాత్తు బ్రహ్మాండాన్నే దానం చేసిన ఫలం పొందుతారుట

సంక్రాంతి పర్వదినాన సూర్యుడు మకర రాశి అధిపతి, తన కుమారుడు అయిన శనీశ్చరుని ఇంట ప్రవేశిస్తాడు. పురాణ కథనానుసారం, ఇరువురూ బద్ధ విరోధులే అయినా మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు విధిగా తన కుమారుడు శనితో సమావేశమవుతాడు. ఒక నెల రోజులు కొడుకు ఇంటనే గడుపుతాడు. ఈ విధంగా ఈ పర్వదినం తండ్రీ కొడుకుల అనుబంధానికి కూడా ఒక సంకేతం అని చెప్పవచ్చు.

ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగా - దక్షిణాయనం రాత్రిగా భావించడంతో దేవతలు పగలులో సంక్రమించే మకర సంక్రాంతిని ఒక మహాపర్వదినంగా భావస్తారు. ఉత్తరాఁణ పుణ్యకాలాన్ని దేవమానంగా, దక్షిణాయనాన్ని పితృయానంగా భావించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

ఇక సంక్రాంతి పర్వదినంలోనే శ్రీహరి రాక్షసుల్ని సంహ రించి వారి తలలు నరికి మందర పర్వతం కింద పాతిపెట్టి, దేవతలకు సుఖశాంతు లు ప్రసాదించాడనీ అందుకే ఈ పండుగని అశుభాల్లోంచి శుభాల్లోకి ప్రవేశించే సింహద్వా రంగా భావించి పవిత్రంగా ఈ పండుగని జరుపుకుంటారు.

కపిల మహాముని ఆశ్రమ ప్రాంగణంలో భస్మమైన 60000 మంది సాగర మహారాజు కుమారులకు సద్గతులు కల్పించడానికి భగరధ మహారాజు కఠోర తపస్సు చేసి గంగానదిని భూమికి అవతరింపచేసాడు. కపిల ముని ఆశ్రమమే నేటి గంగాసాగర్‌ అని భక్తుల విశ్వాసం. సంక్రాంతి పర్వదినం నాడే భగీరధుడు ఆ 60 వేల మందికీ పరమ పవిత్ర గంగాజలంతో తర్పణలు అర్పించి వాళ్ళని శాపవిముక్తుల్ని చేసాడని ప్రతీతి. భగీరథుని కోరిక ప్రకారం పూర్వజుల శాప విముక్తికి గంగా భవాని పాలాళ లోకంలో ప్రవేశించి చివరికి సముద్రంలో కలుస్తుంది. ఏటా మకర సంక్రాంతి పర్వరినాన గంగానది పాతాళలోకంలో ప్రవేశించి చివరికి బంగాళా ఖాతంలో కలుస్తుంది. ఏటా మకర సంక్రాంతి పర్వదినాన గంగానది బంగాళా ఖాతంలో కలసిన పవిత్ర సమయంలో లక్షలాది భక్తులు గంగా నదిలో తమ పితృదేవతలకి తర్పణలిస్తారు.

మహాభారత యుద్ధంలో స్వచ్ఛంద మరణ శక్తిని కలిగిన భీష్మాచార్యుడు యుద్ధరంగంలో నేలకొరిగి తన భౌతిక శరీరం త్యజించడానికి సంకల్పించి అంపశయ్య మీద పవళిచి, చివరికి మకర సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేహత్యాగం చేసాడు. అందుచే మకర సంక్రాంతి మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి పునర్జన్మ ఉండదని ప్రగాఢ విశ్వాసం.

సిక్కులు మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. మకర సంక్రాంతినాడే వారిగురు పరంపరలో 10వ గురువైన గురుగోవింద్‌ సింగ్‌ 40మంది సిక్కులు రాసిన బేదాయలను చింపివేసి వారికి ముక్తిని కలిగించాడు. ఆ తరువాత 40 మంది సిక్కులూ 40 ముక్తులుగా సుప్రసిద్ధులయ్యారు. అందువలన ఈ పర్వదినాన్ని సిక్కు మతస్తులు మరింత ఘనంగా జరుపుకుంటారు

4172/5000
Ōṁ śrī rām - śrī mātrē nama:

Uttarāyaṇa puṇya kālaṁ:

Pratyakṣa daivamaina sūrya bhagavānuḍu oka rāśi nun̄ci maroka rāśi lōki māraḍānni saṅkramaṇaṁ aṇṭāru. Saṅkramaṇaṁ aṇṭē mārpu. Manaki rāśulu 12. (Mēṣa, r̥ṣabha,mithuna, karkāṭaka, sinha, kan'ya, tula,vr̥ścika, , dhanus'su, makara, kumbha, mīna) sūryuḍu okkō māsanlō okkō rāśilō pravēśistāḍu. Ala sanvatsaranlō 12 saṅkrāntulu vastāyi. Ravi dhanu rāśi nuṇḍi makara rāśi lōki mārina samayamē makara saṅkrānti. Dīnitō uttarāyaṇa puṇyakālaṁ ārambhaṁ avutundi. Bhūmadhya rēkhaki uttaradikkugā sūryuḍu prayāṇaṁ cēyaḍānni uttarāyaṇaṁ aṇṭāru. Sūryuḍu okkō rāsilō pravēśin̄cinapuḍu ā rāśi yokka pērutō saṅkramaṇaṁ aṇṭāru. Kānī anniṭi kannā makara rāśi lō pravēśin̄cina makara saṅkramaṇaṁ manaku entō mukhyamainadi.

Ī kālaṁ lō prakr̥ti sampada ayina paṇṭalu, mukhyaṅgā āhāra paṇṭalu cētiki andi vastāyi. Cēmanti, banti vaṇṭi pūvula paṇṭatō tōṭalu kaḷakaḷa lāḍatāyi. Hēmanta gālulatō, eṭu cūsinā prakruti vinta śōbhatō alarārutundi. Ēḍādi poḍavunā kaṣṭapaḍi pen̄cina paṇṭa, dhān'yaṁ cētiki vastundi kābaṭṭi raitulu kūḍā ānandōtsāhālatō uṇṭāru. Ī māsanlō polaṁ panulu ēvi uṇḍavu kābaṭṭi'iṇṭi daggara andaru tīrikagā uṇṭāru. Intaku mundu māsālaina āśvayujaṁ, kārtīkaṁ, mārgaśiraṁ māsālalō peḷli muhurtālu uṇṭāyi, kābaṭṭi kottagā peḷli ayina kūturlu, alluḷḷu, iṇṭiki vastāru kābaṭṭi illantā sandaḍigā uṇṭundi. Paṇḍuga jarupukōvaṭāniki inta kannā man̄ci samayaṁ ēmi uṇṭundi?

Ī makara rāśilō viṣṇu nakṣatraṁ ayina śravaṇaṁ undi. Śrīmannārāyaṇuḍu ananta padmanābha svāmigā sākṣātkarin̄cinadi ī nakṣatraṁ tōnē. Andukē makara rāśini viṣṇu rāśi aṇṭāru. Vāmanāvatāranlō svāmi brahmaṇḍamantā reṇḍu aḍugulatō kolici, mūḍava pādantō balini pātāḷāniki pampinadi uttarāyaṇa puṇyakālaṁ lōnē. Dēvatalaku mukhyamaina ī rōjulalō cēsē puṇya kāryālu, dāna dharmālu, pūjalu uttama phalitālanu istāyi aṇṭāru.

Uttarāyaṇaṁ lō cēyavalasinavi mukhyaṅgā, nadīsnānaṁ, sūrya namaskāraṁ, vēdādhyayanaṁ, nūtana gr̥ha pravēśaṁ, upanayanaṁ, vivāhaṁ, vaṇṭi puṇya kāryālu. Uttarāyaṇaṁ uṇḍē āru nelalalō pavitra nadulainaṭuvaṇṭi gaṅga, gōdāvari vaṇṭi nadi snānaṁ cēsi, nuvvulu, biyyaṁ, vastrālu, dumpalu, phalālu, ceraku, visanakarra, baṅgāraṁ, gōvulu vaṇṭivi dānaṁ cēstē uttama gatulu pondutāru ani śāstraṁ. Gum'maḍi kāyanu dānaṁ cēstē sākṣāttu brahmāṇḍānnē dānaṁ cēsina phalaṁ pondutāruṭa

saṅkrānti parvadināna sūryuḍu makara rāśi adhipati, tana kumāruḍu ayina śanīścaruni iṇṭa pravēśistāḍu. Purāṇa kathanānusāraṁ, iruvurū bad'dha virōdhulē ayinā makara saṅkrānti rōjuna sūryabhagavānuḍu vidhigā tana kumāruḍu śanitō samāvēśamavutāḍu. Oka nela rōjulu koḍuku iṇṭanē gaḍuputāḍu. Ī vidhaṅgā ī parvadinaṁ taṇḍrī koḍukula anubandhāniki kūḍā oka saṅkētaṁ ani ceppavaccu.

Uttarāyaṇa puṇyakālaṁ dēvatalaku pagalugā - dakṣiṇāyanaṁ rātrigā bhāvin̄caḍantō dēvatalu pagalulō saṅkramin̄cē makara saṅkrāntini oka mahāparvadinaṅgā bhāvastāru. Uttarām̐ṇa puṇyakālānni dēvamānaṅgā, dakṣiṇāyanānni pitr̥yānaṅgā bhāvin̄caḍaṁ anādigā vastunna sampradāyaṁ.

Ika saṅkrānti parvadinanlōnē śrīhari rākṣasulni sanha rin̄ci vāri talalu nariki mandara parvataṁ kinda pātipeṭṭi, dēvatalaku sukhaśāntu lu prasādin̄cāḍanī andukē ī paṇḍugani aśubhāllōn̄ci śubhāllōki pravēśin̄cē sinhadvā raṅgā bhāvin̄ci pavitraṅgā ī paṇḍugani jarupukuṇṭāru.

Kapila mahāmuni āśrama prāṅgaṇanlō bhasmamaina 60000 mandi sāgara mahārāju kumārulaku sadgatulu kalpin̄caḍāniki bhagaradha mahārāju kaṭhōra tapas'su cēsi gaṅgānadini bhūmiki avatarimpacēsāḍu. Kapila muni āśramamē nēṭi gaṅgāsāgar‌ ani bhaktula viśvāsaṁ. Saṅkrānti parvadinaṁ nāḍē bhagīradhuḍu ā 60 vēla mandikī parama pavitra gaṅgājalantō tarpaṇalu arpin̄ci vāḷḷani śāpavimuktulni cēsāḍani pratīti. Bhagīrathuni kōrika prakāraṁ pūrvajula śāpa vimuktiki gaṅgā bhavāni pālāḷa lōkanlō pravēśin̄ci civariki samudranlō kalustundi. Ēṭā makara saṅkrānti parvarināna gaṅgānadi pātāḷalōkanlō pravēśin̄ci civariki baṅgāḷā khātanlō kalustundi. Ēṭā makara saṅkrānti parvadināna gaṅgānadi baṅgāḷā khātanlō kalasina pavitra samayanlō lakṣalādi bhaktulu gaṅgā nadilō tama pitr̥dēvatalaki tarpaṇalistāru.

Mahābhārata yud'dhanlō svacchanda maraṇa śaktini kaligina bhīṣmācāryuḍu yud'dharaṅganlō nēlakorigi tana bhautika śarīraṁ tyajin̄caḍāniki saṅkalpin̄ci ampaśayya mīda pavaḷici, civariki makara saṅkrāntitō modalayyē uttarāyaṇa puṇyakālanlōnē dēhatyāgaṁ cēsāḍu. Anducē makara saṅkrānti modalayyē uttarāyaṇa puṇyakālanlō maraṇin̄cinavāriki punarjanma uṇḍadani pragāḍha viśvāsaṁ.

Sikkulu makara saṅkrāntini māghigā jarupukuṇṭāru. Makara saṅkrāntināḍē vāriguru paramparalō 10va guruvaina gurugōvind‌ siṅg‌ 40mandi sikkulu rāsina bēdāyalanu cimpivēsi vāriki muktini kaligin̄cāḍu. Ā taruvāta 40 mandi sikkulū 40 muktulugā suprasid'dhulayyāru. Anduvalana ī parvadinānni sikku matastulu marinta ghanaṅgā jarupukuṇṭāru
Om Sri Ram - Sri Matte Namah:Northeast monastery:Infection is known as the direct god of the sun, the transition from one mass to the other. Infection means change. 12) (Maya, Taurashabha, Gemini, Karkataka, Simha, Virya, Thula, Varishika, Sagunu, Makara, Kumbha, Meena) The sun enters each and every month. The wave will come in 12 screws in the year. The timing of the transition from the Ravi Dhani to Makar Sankari is Makara Sankranti. This will be the beginning of the Northern Province. The Sun is known to travel to the north of the equator. When the sun enters each sign, it is called infection with the name of the zodiac. But Makara infection is the most important thing that we enter in Makar Rasi.During this period, crops such as nature, especially food crops, come to hand. Gardens of chamomile, ball and grooves like the ball With the windy bliss Farmers are also happy because the hard-growing harvest throughout the year comes to the grain. This month there will be no leisure activities as there is no field work. There are wedding ceremonies in Ashwism, Kartikam and Parshi months earlier, so newly married daughters come to the house, so it is fun to be happy. What better time to celebrate the festival?This Makar Charithram is the Vishnu star who is the star. This star is witnessed by Lord Shiva as Anantha Padmanabha Swami. That is why Makara Jasi is called Vishnu Rasi. Swamy Brahmanda in Vamana Navaratra was measured by two feet and sent the sacrifice to the hell with the third foot. The sacred things that are important to the deities today, donations and worship are the best results.Natismana, Surya Namaskaram, Vedhyaadhanam, New Home Admission, Upananam, Marriage, etc. Six months after the conclave, a sacred river named Ganga, Godavari, bathed with river, sesam, rice, garments, beets, fruits, sugarcane, jackal, gold and cow. If you donate a pumpkin, you will get the fruit of the donation BrahmandaSankranthi is the sunset head of the Sun Makar, and his son Saneerachari enters the house. On the day of Makara Sankranti, Suryabhavanan will meet with his son Shani. One day the son spends the house a day. In this way the mountain is also a symbol of the father's son affiliation.Devotees consider the Makar sacred to be a great day when the gods pray to the Lord for the blessings of the temple. It is the tradition of the Uttaranchal shrine as the deity of the south.In the Sankranthi Perumal, Srihari demolished the demons, cut their heads and buried them under the Mandara mountain and gave the Sakhasas to the Goddess that this festival is celebrated in the holy month of the feast which is celebrated in the holy festival.The Maharaja of Bhagwad had sent penance to the Ganga Mahapaya to grant the sons of the 600,000 Sagara Maharaj's sons in the Ghat Mahamani at the Ashram campus. Lord Ganesagar is the believer of today's Ganga Sagar. The Sankranthi Perumalayam Nataraka Bhagavadarai 60 thousand people have been given the holy sacred ganagalam and he has made the curse. Bhagirath's desire is that the Ganga Bhavani of the curse of the curse enters the Palaña and eventually joins the sea. On the sankrantha of Makar, the Gangas will enter the underground and eventually meet in the Bay of Bengal. Every year millions of pilgrims in the Ganges river are guided to their father-in-law during the sacred sage in the Gangesani Ganga river of Makar Sankranti.Bhishmacharya who volunteered with voluntary death in the battle of Mahabharata fell down on the battlefield and decided to abandon his physical body and pacify him on the umbrella and eventually succumbed to the occasion of the northern hemisphere beginning with Makar Sankranti. That is why the deceased of the deceased in the fate of Makar Sankranti begins to redefine.Sikhs celebrate Makar sakti or mangi. Gurukovind Singh, the 10th Guru of the Makar Sankranthi, was thrown into the hands of 40 Sikhs. After that, 40 Sikhs became known as 40 powers. Therefore, the holy day is celebrated by the Sikhs

ఉత్

Monday, 12 June 2017

*Jalathiswararaswamy Temple ...... Khandala*

om sri ram - sri matrenma:

జలథీశ్వరస్వామి దేవాలయం.......ఘంటశాల
 

శివపార్వతులిద్దరు ఒకే పానమట్టం మీద దర్శనమివ్వడం ఈ ఆలయప్రత్యేకత. ఈ పానమట్టం ఏకఱాతిశిల. దీని నాలుగుమూలలా నాలుగు కాళ్లు ఉండి దానిపై పైనమట్టం నిలిచి ఉంటుంది.పానమట్టం భూమిని తాకక పోవడం ఒక ప్రత్యేకత.
 
హిమవంతుని కుమార్తె గా జన్మించిన పార్వతీదేవి పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి, శంకరుని మెప్పించింది. సప్తఋషులు పెళ్లి పెద్దలుగా వెళ్లి వివాహాన్ని నిశ్చయం చేశారు. కమనీయమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేడుకను కనులారా గాంచడానికి సమస్త ప్రాణికోటి ఉత్తరాపథానికి బయలుదేరింది. జీవకోటి భారంతో ఉత్తరాపథం కృంగి పోయే ప్రమాదం సంభవించింది.
 
ఆ సమయంలో పరమేశ్వరుడు స్వయంగా అగస్త్యమహర్షిని పిలిపించి, తక్షణమే దక్షిణాపథానికి వెళ్లి ఒక పవిత్ర ప్రదేశంలో శివపార్వతులను ప్రతిష్ఠించి, పూజలు జరిపితే తమ కల్యాణం చూచిన ఫలం లభిస్తుందని, వెంటనే ఆ పని చేయవలసిందని ఆజ్ఞాపించాడు. మహేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి, మహా తప స్సంపన్నుడైన అగస్త్యుడు దక్షిణాపథానికి విచ్చేసి, ఘంటసాల ను పవిత్ర ప్రదేశంగా ఎన్నుకొని పానమట్టంమిద శివపార్వతులను ప్రతిష్ఠించి, ఏకాగ్రతతో పూజాదికాలు నిర్వహించి శ్రీస్వామివారి సాక్షాత్ కళ్యాణమహోత్సవసందర్శన భాగ్యాన్ని పొందాడు. ఆనాటి నుండి దక్షిణకైలాసం గా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. 

ఈ ఆలయ గోపురం” గజపృష్టాకార గోపురం” గా పిలవబడుతోంది. అంటే సాధారణ ఆలయాల గోపురం వలే కాకుండా ఇది మూడు శిఖరాలను కలిగిఉంటుంది. తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం మాత్రమే ఇటువంటి ఆకృతిని కలిగి ఉంది విమాన శిఖరం ఎత్తు కూడ 45 అడుగులవరకు ఉంటుంది. ఈ విమానగోపురం పాటిమట్టి తో నిర్మించబడి తరువాత కాలంలో సిమెంటు ప్లాస్టింగ్ చేయబడింది.
 
మహామేరు శ్రీ చక్రం ఈ ఆలయంలో అమ్మవారి ముందు అర్చించ బడుతోంది.32కిలోలబరువు తో,9అంగళాల ఎత్తు కలిగి పంచలోహాలతో చేయబడిన ఈ శ్రీ చక్రాన్ని కంచి పీఠాథిపతుల అనుగ్రహంతో కంచి పీఠంనుండి తెచ్చి ప్రతిష్టించడం జరిగింది . పూజ్యశ్రీ రామేశ్వరానందగిరి స్వామి వారిచే ఆలయములో అమ్మవారి పాదముల చెంత ఉంచబడి పూజించబడుతోంది. 

కంచిపీఠాథిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు జయేంద్రసరస్వతీ స్వామి వారు ఈ ఆలయంలోని పీఠాన్ని అర్థనారీశ్వర పీఠంగా నిర్థారించారు.
 
ఏకపీఠంపై వెలసిన శివపార్వతుల వలెనే నవగ్రహాలకు చెందిన దేవతామూర్తులు కూడ సతీసమేతులై ఈ ఆలయము నందలి నవగ్రహమండపం లో కొలువు తీరి ఉండటం మరొక ప్రత్యేకత.ఇటువంటి నిర్మాణం చాలా అరుదుగా దర్శనమిస్తుంది.

 ఏలినాటిశని నుండి అన్నిరకాల శనిదోష నివారణకు, రాహుకేతు పూజలకు ఈ మందిరం అత్యంత ప్రసిద్ది.

Om sri ram - sri matrenma:
Jalathiswararaswamy Temple ...... Khandala
The temple is unique in that the Lord Shiva appeared on the same Panamattam. This is the same. It has four feet four legs and is standing above it.
Parvati was born as the daughter of the Himalayas, and he is well-known for his devotion to Lord Shiva. The Saptas went to be bridal elders and committed the marriage. Parvati Parvatiya celebrated the funeral of the Parvatiya Parvatiya celebrated all the life of the celebration. The risk of losing the life burden has occurred.
At that time Lord Parameswaran himself called Agasthya Maharshi and immediately went to the south and sanctified the Sivasavaras in a holy place and worshiped the worship of the Kalaiyan and ordered him to do it immediately. After the commandment of Maheshwara, the great snake Agasthya came to the south and took the Ghantasala as a holy place and made offerings in the Panamatta and Shankarvadyas with the concentration of the Sasikthi Kalyanamhasam part of the temple. From that time onwards to the south, this field is thriving.
The temple dome is known as the "Gajaprakashaka Gopuram". Unlike the dome of ordinary temples, it has three peaks. Thanjavur Brihadeeswara Dwarka has only a similar shape, the height of the flight peak is 45 feet. The airplane was built with patimatti and was later cemented in the cement.
Mahamaru Shree Chakra is worshiped in front of Amman in this temple. Sri Chakra, made of Panchalas with a height of 9 feet, has been brought from Kanchipuram with the blessings of Kanchi Piththapitha. Bhojiyasri Rameshwaranandagiri is worshiped and worshiped in the temple by the Lord.
Kanchipethipathy Sri Sri Sri Jagadguru Jayendra Saraswathi Swamy confirmed the shrine at the temple as Arnanariswara Peetham.
The Navagrahas of Devadamurthas are similar to the Shivpavarvatas on the unity and the Navagrahandam in the temple is another specialty. Such construction is rare.


 
This shrine is famous for all kinds of dhyatra from the Ellinadis and the Rahu's worship.
Google Translate for Business:Translator Toolkit





Tuesday, 6 June 2017

Haridvaramu

om sri raam - sri maatrenama:

హరిద్వారము

భారతదేశంలో అతి పవిత్రస్థలాల్లో ఒకటిగా పేర్కొనబడింది. శివాలిక్ పర్వత పాదాలవద్ద పావనగంగా కుడివైపు తీరంలో అమరియున్న పుణ్యస్థలం. సప్తమోక్షదాయక పురాణాల్లో ఒకటి. దీనినే మాయాపురి, గంగాద్వారం అనే నామంతరాలతో పిలుస్తారు. శైవులు హరద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ, వైష్ణవులు హరిద్వారమనీ, భక్తిమేర పిలుచుకొంటూ ఉంటారు. మొత్తం మీద హిందువులకు అతి పవిత్రస్థలం-ముఖ్య యాత్రాస్థలం. సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో గొప్ప సుందర నగరంగా ప్రశస్తిని పొందింది. మహామహుడైన కపిలస్థాన్ పురాతన ప్రసిద్ది. ఒకప్పుడు ఎంతో విశాలమై మైళ్ళ పొడవున వ్యాపించియున్న మహా పట్టణంగా కీర్తించబడి ఉన్నది. ఈ విషయ అబుల్‌ఫజల్ తన గ్రంధములో వ్రాసారు. ఈయన అక్బరు కాలంలో ఈ పట్టణ సందర్శనం చేశారు.
పావన గంగా నది హిమాలయ పర్వత లోయలగుండా తన మార్గం సుగమం చేసికొని హరిద్వారంవద్ద సమతల ప్రదేశంలో ప్రవేశిస్తూ (హరి) హరద్వారంగా తన నామాన్ని సార్ధకం చేస్తుంది. ప్రపంచ ప్రసిద్ది చెందిన కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు అవతరించే గంగా పుష్కర సమయంలో విశేషంగా జరుగుతుంది.

బ్రహ్మ కుండు
గంగా తీరస్నాన ఘట్టాలలో అతి పవిత్రమైనది, ముఖ్యమైనది, పావన గంగ శ్రీ మహా విష్ణువు పాద స్పర్శచే పునీతమైన స్వచ్చ జలాలు ఇక్కడ ప్రవహించటం ఒక గొప్ప విశేషం. శ్రీహరి పాదాలను నిక్షేపం చేస్తూ ఒక ఆలయం కూడా ఉంది. బిర్లా సంస్థ ఈ రేవును అతి సుందరంగా తీర్చిదిద్ది యాత్రికుల మనోహ్లాదానికి మరింత చేరువ చేశారు. ఈ స్వచ్ఛ జలాల్లో చేపలు తండోప తండాలు, యాత్రికులు వాటికి ఆహారాన్ని వేస్తూ ఆనందిస్తారు. శ్రీ మహా విష్ణువు అవతారాల్లో మత్స్యావతారం కూడా విశేషమే కదా! చనిపోయినవారి అస్తికలు ఇక్కడ నిమజ్జనం చేస్తుంటారు. 10-15 సొగసైన ఆలయాలు దర్శనీయాలు. ఇక్కడి ఈ జలాలను పట్టుకుని పవిత్రంగా తీసుకెళ్తారు యాత్రికులు. గంగా తీరంలోని కుశావర్తం దగ్గర శ్రాద్ద విధులను నిర్వహిస్తారు యాత్రికులు.
ముఖ్య మందిరాలు:

గంగ, గాయత్రి, లక్ష్మీ నారాయణ, బ్రహ్మ, సత్యనారాయణ స్వామి, గణేశ ఆలయాలు వగైరాలు. అన్నింటిలోనూ మరీ ముఖ్యమైనవి మయాదేవి, వల్వకేదారు బహాదేవు ఆలయాలు చాలా ముఖ్యం. ఇక్కడ కాషాయ వస్త్రాలు ధరించిన సాధు పుంగవులు, మునివరులు విశేషంగా దర్శనమిస్తారు.

కన్ ఖాల్:
హరిద్వార్ స్టేషనుకు 4 కి.మీ.దూరంలో ఉన్నది. చాల పురాతనమైనది, పురాణ ప్రసిద్దమైనదిగానూ ప్రాచుర్యం పొందినది. దక్ష మహధ్యరం జరిగిన చోటు దక్ష ప్రజాపతి ఆలయం కూడా ఉంది. ప్రక్కనే సతీకుండం ఉంది. వీనికి తోడు దక్షిణేశ్వర, మహావీరాంజనేయ ఆలయాలున్నవి. ఇక్కడి గంగా స్నానఘట్టాన్ని అగ్ని కుండమంటారు. ముఖ్యమైనది రామఘాట్ చాల పవిత్రమైనదిగా భావించబడుతూంది. ఇక్కడ జరిగిన పురాణకథ చాలా విశేషం. ఈ కథతో అనేక ఇతర పవిత్ర స్థలాలకు సంబంధం ఉండటం గమనార్హమైన విశేషం.

దక్ష ప్రజాపతి ఆడంబరంగా ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. అందరు అల్లుండ్రను ప్రత్యేకంగా ఆహ్వానించి స్వాగతసత్కారాలు చేశాడు.అయితే వీరిలో తన మాట వినని సతీదేవికిగాని, మహాశివునికి గాని పిలుపేలేదు. అయినా పుట్టింటిమీది మమకారంతో భర్త కాదని అంటున్నా సతీదేవి యజ్ఞాన్ని చూడటానికి పిలువని పేరంటానికి వెళ్ళింది. సతీదేవిని సమాదరించటం పోయి దక్షుని మనస్సు క్రోధాగ్ని కీలలకు నిలయమై ఆగ్రహించి శివుని దుర్భాషలాడాడు. భర్తృ దూషణం సహించలేని సతీదేవి యజ్ఞకుండంలో దూకి ఆత్మాహుతి గావించబడుచున్నది.

ఈ వార్త మహాదేవుని చేరింది. ఆయన కాలాగ్నిరుద్రుడే అయినాడు. క్రోధాగ్నితో దహించుకునిపోతున్న శివుడు తన జటాఝూటంలోని ఒక పాయను తీసి నేలమీద విసరికొట్టాడు. ప్రమధగణాల ఉద్భవం జరిగింది, వీరభద్రుడు నాయకుడై ఈ ప్రమధగణాలో దక్షుని ఇంటికివెళ్ళి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసారు మహా భీభత్సంగా. అనంతరం మృతురాలైన సతీదేవి దేహాన్ని తన భుజాల మీద వేసికొని శోక తప్త హృదయంతో ప్రళయాగ్నిని సృష్టిస్తూ లోకాలన్నీ కసిమసిగా కలయ తిరుగు నారంభించాడు. ఈ పరితాప వేదన చూసిన శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు.

సతీదేవి దేహం 52 శకలాలుగా చేధించబడి అనేకచోట్ల చెల్లా చెదురుగా పడిపోయాయి. ప్రతి శకలం పడినచోట ఒక్కొక్క శక్తిపీఠం వెలసి పవిత్రమైన ఆలయాలు పుణ్యస్థలాలుగా వెలశాయి. వీటిలో భాగంగానే నేటి మహానగరం కలకత్తాకూడా ఒకటిగా చెప్పబడింది.

బహుశా ఆనాటినుండే ఈ ఉదంతాన్ని పురస్కరించుకుని సతీ సహగమనం వ్యాప్తిలోకి వచ్చి సదాచారంగా భావించబడి చివరకు హిందూ మత చాందస ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. ఆశయం ఏదైనా దురాచార సంప్రదాయంగా మారటమే గర్వించదగిన విషయం మానవత్వానికి గొడ్డలిపెట్టు.
ఇక్కడికి దగ్గరలో చూడదగినవి - దర్శనీయ స్థలాలు:

భీమగోడా:
హరిద్వారానికి ఉత్తరంగా సుమారు 2 కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడి నుండే పాండవుల అంతిమయాత్ర మహాప్రస్థానం గావించారని ప్రతీతి. ప్రాణాయామంతో తమ స్వర్గారోహణం చేశారని భారతకథ చెప్తుంది.
బిల్వకేశ్వరాలయం:

ఊరికి పడమరగా చిన్న కొండమీద బిల్వవనాంతరంగా అమరియున్న ఆలయం. ప్రక్కనే గౌరీకుండం ఉన్నది. రమణీయమైన ప్రకృతి శోభతోనిండి ఈ చేటనే గృహాంతరంలో దుర్గాదేవి ఆలయం అమరి ఉన్నది.

దగ్గరిలోనే చండీ పర్వతం గంగానదికి ఆవలితీరంలో ఉన్నది. భయంకరమైన అడవి ప్రాంతం. క్రూరమృగ సంచారం హెచ్చుగాగల ఈ కొండమీదనే చండీ ఆలయం, నీలేశ్వరాలయం, మానసాదేవి ఆలయాలున్నాయి చూడవచ్చు. 

ఇంకా ఈ ప్రదేశంలో దర్శనీయమైనవిగా గంగాజీ మందిర్, గోవూఘాట్, చౌబీస్ అవతార్, మాయాదేవి, ఆశాదేవి, మాయాపూర్, సప్తసరోవర్, నహర్‌గంగ మొదలయినవి వాసికెక్కినవి.

Om sri raam - sri maatrenama:
Haridvaramu
One of the most sacred places in India. The temple is situated on the right side of the Shivalik foothills at the foot of Shivalik. One of the mythical myths. This is known as Mayapuri, Ganga. Shaivites Haradvarmani, Vaishnavis Haridwaramani, Vaishnavis Haridwaramani, BhaktiMara are called. All in all, the most sacred place for Hindus is the main pilgrimage. The height of 1000 feet above the sea level is considered the most beautiful city in the national level. The great Kapilastan is famous for its ancient. It is once the longest known city in the long-awaited city. This subject was written in the book of the Applause. He visited this town during Akbar's time.
The Pavana Ganga river passes through the valley of the Himalayas and passes through the horizon at the Haridwar (Hari). The famous Kumbh Mela is celebrated at the time of Ganga Pushkara, which takes place every twelve years.
Brahma Kunda
The most sacred of the Ganges Thirthasana, the most important, is that it is a great phenomenon of natural water flowing through the Pada Ganga Sri Vishnu's touch of touch. There is also a temple which is reminiscent of Srihari's feet. The Birla company has made this port very attractive and is more closely to the travelers' manohydra. In these pure waters, the fish throats and pilgrims enjoy the food. What is the significance of the Maha Vishnu's incarnations? The dead of the dead are immersed here. 10-15 Sleeping temples. Pilgrims take this water here and take it holy. The pilgrims carry ceremonial duties near the Ganga coast.
Main halls:
Ganga, Gayatri, Lakshmi Narayan, Brahma, Satyanarayana Swami and Ganesha temples. The most important of all is the Maya, the Goddess Bahadavu temples are very important. Here, wearing saffron gowns and sunglasses are very prominent.
Kan kaal:
Haridwar is located 4 km away from the station. It is very old, popular and popular. There is also a Daksha Pradapati Temple where Dakshism is held. There is a succinct side. Besides, these are the temples of Southeshwar and Mahaviranjanaya. Ganga snagghat here is a fire. Ramagat is considered very sacred. The legend of the legend here is very interesting. It is noteworthy that this story is associated with many other holy places.

Dakshak Prajapati has done a great deal of pride. All of them were invited by specially from Alluendran and made welcoming ceremonies. But they did not call to Satyadevi or Mahasivan who did not listen to him. Yet, Suntievi went to the paramedi to call Yajna not to be a maternal uncle. Satyadevi was able to meet and the mind of the Dakshin Krodhagin was standing angry and angry Shiva. Suddenly, a husband who is unable to tolerate abuse is a suicide jumped into the grave.
This news reached Mahadeva. He's gone. Lord Shiva, who was burning with Krodhagi, pulled a pile in his jatakutra and threw it on the ground. Prayer scores emerged, Veerabhadradu leader and the prince's house in the house of Dakshavelli Dakshin destroyed the Yajna as a great terror. Subsequently, the Satyavitha body was lifted on his shoulders and started to sweep all the world, creating a glow of heart. Lord Mahavishnu performed this chakravarti when he saw this grief.
Sati Devi's body was buried in 52 fragments and fell dramatically in many places. Each of the pieces of heaven is a sacred place where the holy temples are the shrines. One of these is the Calcutta of today's metropolis.
Perhaps from that point of time, the Sati Coherence came into existence and considered to be a practice of Hinduism. Abundance of humanity is a pragmatic thing to change the ambition of any kind of ambition.
Visible near here - Places of interest:
Bhimagoda:
It is about 2 km north of Haridwar. From here it is known that the end of the Pandavas was the great epitaph. The Indian story tells us that they made their heavenly craze with pranayama.
Bilvakesvaralayam:
The temple is located on a small hill near the western side of the town. Next to Gowarikund. The Durgadevi temple is located amidst the graceful nature of the temple.
The Chandi mountain is located at the base of the Ganges. Terrible forest area. The mountaintop can be seen on the hill where Chandi Temple, Nileswarvari and Manasadevi temples can be seen.
Tourist places in and around the place include Gangai Mandir, Gowoghat, Chaubis Ave, Mayadevi, Asaddevi, Mayapur, Saptasarovar and Naharganga.

ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత.

Om sri raam - sri maatrenama:


ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత.
మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు.
పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.
అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది.

ఉదాహరణకు కొన్ని చూద్దాం.
1.ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.

2.కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది.
ఒక స్తంభము నుంచి చూస్తె వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది ,కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది.ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.

3.ధర్మపురి(తమిళనాడు)
మల్లికార్జునస్వామీ కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభముల మంటపం అన్నమాట.ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .

4.కరూర్(కోయంబత్తూర్)
సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో
కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.

5.గరుడుడు నాలుగుకరములతో( చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దెవాలయంలోమాత్రమే.

6.కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది.అక్కడ గరుడవాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు వుంటుంది.
కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది
మరి స్వామీగుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒకవిచిత్రమే.

7.చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు
పంచలోహవిగ్రహము కాదు కేవలం
కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది.
ఆశ్చర్యం కదా.

8.తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒకబిల్వచెట్టు స్థలవృక్షం గా వుంది.ఆ చెట్టులో కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి.

9.కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.

10.విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.

11.ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది.దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని పాదములు ఒకే ఎత్తులో వుండడం.

12.వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒకస్థంభములో అర్ధచంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు,ఆరునుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది .
పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.
గడియారం చూసుకొఖ్ఖర లేదు.

13.చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.

14,ధర్మపురి(తమిళనాడు)పక్కన పదుహారు అంటే పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.
ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి.

_*🌞పంచతంత్ర కథలు-6🌞*_
చూశాడటు చిత్రగ్రీవుడు. చూస్తూనే ఏదో ఆలోచన తట్టిన వాడై పావురాలతో ఇలా అన్నాడు.‘‘ఇప్పుడు ఈ క్షణం ఇక్కణ్ణుంచి మనందరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అందరం ఒక్కసారిగా పైకెగరాలి. వలతో పాటుగా ఎగరాలి. ఎగిరితే బోయ నుంచి మనం తప్పించుకోగలం. దీన్నే ఐకమత్యం అంటారు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. ఏమంటారు’’‘‘నువ్వెలా చెబితే అలాగే’’ అన్నాయి పావురాలు.‘‘నేను ఒకటి రెండు మూడు అంటాను. మూడనగానే అంద రూ పైకి లేవాలి’’‘‘లేస్తాం’’‘‘అయితే సరే! ఒకటి రెండు మూడు’’ అంటూనే అందరితో పాటుగా పైకి లేచాడు చిత్రగ్రీవుడు. వలతో పాటుగా పావురాలన్నీ పైకి లేచాయి. ఆకాశంలో ఎగరసాగాయి. పావురాలతో పాటుగా తన వల కూడా ఎగిరిపోవడాన్ని చూస్తూ బోయ ఆశ్చర్యపోయాడు. పావురాలు పోతే పోయాయి. తన వల దొరికితే చాలను కున్నాడు. ‘ఉష్‌ ఉష్‌! ఏయ్‌ ఏయ్‌’ అంటూ కేకలేశాడు. పావురాలను చూస్తూ కింద పరుగుదీశాడు. పరగుదీసి పరుగుదీసి అలసిపోయేడే తప్ప, అతనికి పావురాలు చిక్కలేదు. వల కూడా దక్కలేదు. దాంతో బోయ తల పట్టుకుని ఇంటి దారి పట్టాడు.
_*మరికొంతబాగము రేపు తెలుసుకుందాము*_

_*🌞పంచతంత్ర కథలు7🌞*_
చిత్రగ్రీవుడు చెప్పిన మేరకు పావురాలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి.వలతో పాటుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. జరిగిందంతా మొదటి నుంచీ గమనిస్తున్న లఘపతనకుడు అనే కాకి, ఈ పావురాలు ఎక్కడికివెళ్తున్నాయి? వల నుంచి ఎలా తప్పించుకుంటాయి? ఇదేదో చూడదగ్గదే అనుకుని అది కూడా ఆకాశంలోకెగిరి, పావురాలను అనుసరించింది.‘‘ఇలా ఎంత దూరం ఎగరాలి? ఎక్కడికని ఎగరాలి’’ చిత్రగ్రీవుణ్ణిప్రశ్నించాయి పావురాలు.‘‘గండకీనది వరకూ ఎగరాలి. దాని ఒడ్డున విచిత్రవనమనే అడవి ఉంది. అక్కడికి మనం చేరు కోవాలి.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘అక్కడికి ఎందుకు’’ అడిగింది ఓ పావురం.‘‘ఎందుకంటే...అక్కడ నా మిత్రుడు ఉన్నాడు. హిరణ్యకుడు అని ఎలుకల రాజతను. అతను మనల్ని కాపాడతాడు. లోకంలో తల్లీ, తండ్రీ, స్నేహితుడూ ఈ ముగ్గురే కాపాడతారు. మిగిలిన వారు కాపాడ గలిగే అవకాశం ఉందికాని, వారికి మనతో అవసరం ఉండాలి. ఉంటేనే కాపాడతారు. లేకపోతే కాపాడరు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘నిజమే’’ అన్నాయి పావురాలు.‘‘హిరణ్యకుణ్ణి కలిస్తే, అతను ఈ వలను కొరికి ముక ్కలు చేస్తాడు. మనం అప్పుడు తప్పించుకోవచ్చు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘అయితే ఇంకేం! పదండి, పదండి.’’ అన్నాయి పావురాలు. ఎగరడంలో వేగాన్ని పెంచాయి. వారిని వెన్నంటి వస్తున్న లఘుపతనకుడు కూడా వేగాన్ని పెంచాడు. గండకీనది కనిపించింది. విచిత్రవనం కూడా కనిపించింది. ఒక్కసారిగా పావురాలన్నీ కిందికి దిగాయి. హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి. రెక్కల టపటపలూ, పావురాల గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదమేదో ముంచుకొచ్చిందని భయపడ్డాడు. కలుగులోనికి మరింతగా వెనక్కి జరిగాడు. కూడదీసుకుని కూడదీసుకుని కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు.‘‘మిత్రమా’’ అని పిలిచాడు.
పరిచయమయిన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు.‘‘నేను మిత్రమా! నీ మిత్రుణ్ణి. చిత్రగ్రీవుణ్ణి. నీ సహాయం కోరి వచ్చాను. దయచేసి బయటికి రా’’ అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మాట పూర్తికానే లేదు. ఆనందంగా కలుగులోంచి బయటకు వచ్చాడు హిరణ్యకుడు. చిత్రగీవుణ్ణి చూసి ఆనందించాడు.‘‘ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మిత్రమా! నిన్ను చూడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది.’’ అన్నాడు. అంతలోనే మిత్రుడు వలలో చిక్కుకుని ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.‘‘ఇదేమిటిది? వలలో చిక్కుకున్నావు’’ అనడిగాడు. సమాధానం చెప్పే లోపే చిత్రగ్రీవుణ్ణి వల నుండి తప్పించేందుకు ప్రయత్నించాడు. వలను కొరకసాగాడు.‘‘ఆగాగు! నన్ను విడిపించడం కాదు, ముందు నావాళ్ళను విడిపించు. తర్వాత నన్ను విడిపించవచ్చు’’ అన్నాడు చిత్రగ్రీవుడు. రాజుగా తోటి వారిని కాపాడడం ప్రథమ కర్తవ్యం అనుకున్నాడతను.‘‘పూర్వజన్మలో ఏ పాపం చేశామో! అందరం ఇలా వలలో చిక్కున్నాం. పాపం, పుణ్యం కాదుగాని, బుద్ధిగా ప్ర

వర్తించలేకపోయాం. ఫలితంగా శిక్ష అనుభవిస్తున్నాం’’ అన్నాడు చిత్రగ్రీవుడు. వల కొరక్కుండా ఆలోచిస్తోన్న హిరణ్యకుణ్ణి చూశాడు.
_*మరికొంతబాగము రేపు తెలుసుకుందాము*_