(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ )
శ్రీమతి తో శ్రీవారి ముచ్చట్ల కాఫీ చిన్న కధ (4)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
02... నిత్యకృత్యాలు
మనకు సనాతన ధర్మమంటూ ఒకటున్నది. దాన్ని ఎంతగా రక్షించుకోగలిగితే, అంతగా అది మన క్షేమం చూస్తుంది. ‘ధర్మం’ అనేది మన జాతికి ప్రాణం. అది లేని జాతి నిర్జీవం. అది లేని ఖ్యాతీ వ్యర్థం. కీర్తికేం... ఎలాగైనా సంపాదించవచ్చు. డబ్బుతో, పదవితో, పెడదారితో... ఇలా ఎన్నో మార్గాలున్నాయి. మన కృషితో, చిత్తశుద్ధితో, ప్రతిఫలాపేక్ష లేకుండా వచ్చే కీర్తే నిజమైనది, శాశ్వతమైనది. అందుకుగాను ధర్మబద్ధమైన జీవితం గడపాలి. బతకడం కష్టమేమీ కాదు. ‘ఎలా బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నాం’ అన్న ప్రశ్నలకే ప్రాధాన్యం ఇవ్వాలి. సాటి మనిషికి నమస్కరించడం మనకు సంప్రదాయం నేర్పింది. అతడిలో మంచి ఉంటే ఆ మంచిని ఆహ్వానిస్తూ నమస్కరిస్తాం. చెడు ఉంటే నా జోలికి రావద్దు అని నమస్కారం చేస్తాం. చెడునే దూరం చేసుకోవాలి కాని, ఆ చెడు ఉన్న మనిషిని ద్వేషించవలసిన పనిలేదు.
సత్యం బతకడం నేర్పుతుంది. ప్రేమ బతికించడం నేర్పుతుంది. వీటిని తన ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా చేసుకున్నప్పుడు మానవ జీవనయాత్ర ఆదర్శవంతంగా సాగి చరిత్ర సృష్టించగలుగుతుంది.
సత్యనిష్ఠ కలిగినవాడు ఏ వృత్తిలో ఉన్నా శాశ్వత కీర్తిని సొంతం చేసుకోగలుగుతాడు. సత్యాన్ని మించిన సంపద లేదు. మనిషిని సంస్కారిగా తీర్చిదిద్దేది సత్యమే! బాపూజీ సత్యాన్నే తన మొదటి ఆయుధంగా చేసుకుని ఆంగ్లేయులమీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసి విజేత అయినాడు. నిజాయతీకి, చిత్తశుద్ధికి మూలం సత్యమే. సత్యంతో సంపాదించే సంపదే సుఖమిస్తుంది.
ప్రేమను పంచేవాడికే ప్రేమను పొందే అర్హత కలుగుతుంది. అందుకే ఇచ్చి పుచ్చుకోవాలంటారు. ప్రేమే పరమాత్మ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మంచి ప్రేమి కులను, మంచి స్నేహితులను పొందగలగడమంత అదృష్టం మరొకటి లేదు. ప్రేమను, స్నేహాన్ని పూర్తిగా అవగాహన చేసుకునేవారినే ఆ అదృష్టం వరిస్తుంది. కేవలం తనవారినే తన బంధువుల్నే ప్రేమించడం ప్రేమ కాదు. ‘ప్రపంచమంతా ఒకటే’ అన్న సత్యాన్ని అవగాహన చేసుకోగలిగేవాడే అసలైన ప్రేమికుడు. ప్రపంచానికే పుత్రుడిగా మానవుణ్ని అభివర్ణించింది వేదం. ఎన్ని శాస్త్రాలు చదివినా ‘ప్రేమ’ గురించి తెలుసుకోలేనివాడు పండితుడే కాదు అన్నాడు కబీర్దాసు. విశ్వహితాన్నే ప్రతి మనిషీ కోరుకోవాలి అని తపోధనులు ఏనాడో చెప్పారు. అహింస, ఆస్తేయం (దొంగిలించకపోవడం), సత్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం(ఇతరులది ఆశించకపోవడం) అనే అయిదు వ్రతాలను మనిషి తన నిత్యకృత్యాల్లో భాగంగానే భావించాలని పతంజలి యోగశాస్త్రం స్పష్టంచేసింది. ఒంటరిగా తినరాదని, అతిథితో పంచుకొని తినడం నిత్యకృత్యంగా చేసుకోవాలని రుగ్వేదం చెబుతుంది. ఎవరికి ఎంత అవసరమో అంతే స్వీకరించాలని, ఎంతవరకు అనుభవయోగ్యమో అంతే అనుభవించాలని ఈశావాస్య ఉపనిషత్ చెబుతోంది. ‘అన్నివైపుల నుంచీ విజ్ఞానం సంపాదించు, ఆకళింపు చేసుకో. దాన్ని అందరికీ పంచిపెట్టు. అందరికీ ఆశ్రయం కల్పించు’ అంటాడు మహాకవి కాళిదాసు. త్రికరణశుద్ధి అనేది జీవితంతో సర్వదా ముడివడిపోవాలి. రుచికరమైన పదార్థం తినడానికి ఇష్టపడినట్లే, రుచికరమైన మాట చెప్పేందుకూ సిద్ధపడాలి. కోరికైనా, కోపమైనా, లోభమైనా ఏదీ హద్దులు దాటకూడదు. కొన్ని సందర్భాలకే అవి ఉపయోగపడతాయి. మనిషి నిరంతర విద్యార్థి, నిరంతర జ్ఞానార్థి. నిరంతర సాధనార్థి. ఇది గ్రహించకుండా చేసే నిత్యకృత్యాలన్నీ వ్యర్థం. నీ దారిలో ముళ్లు పరచినవారి దారిలో మల్లెలు పరవడం నేర్చుకోవాలి. జీవించడం హక్కు అయితే, జీవించనివ్వడం పరమవిధి! అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
==(())==[
03. ధార్మిక లక్షణాలు
ప్రతి మనిషీ తన శ్రేయస్సు కోసమే కాకుండా జీవన సార్థకతకూ ధార్మికమైన జీవనాన్ని తప్పక అలవాటు చేసుకోవాలి. ఇది అత్యంత అవసరమేకాక అనివార్యం కూడా. భారతీయ ధర్మశాస్ర్తాలలో ఎన్నదగినదైన ‘మనుధర్మం’ ఎలాంటి పక్షపాతం లేకుండా మనుషులందరికీ సమానంగా వర్తించే పది ధార్మిక లక్షణాలను సూచించింది. మానవులంతా వాటిని పాటించడం వల్ల ‘ఉత్తమ సమాజం’ ఆవిర్భవిస్తుంది. మనిషి జీవనాన్ని అత్యంత సుఖదాయకంగా మార్చడమే ఇందులోని అసలు లక్ష్యం.
‘ధృతిః క్షమా శమాస్తేయం శౌచమింద్రియ నిగ్రహః
ధీర్విద్యా సత్యమక్రోధః దశకం ధర్మ లక్షణమ్’.
ధైర్యం, క్షమ, మనోనిగ్రహం, అస్తేయము (ఇతరుల సొమ్ముకు ఆశపడకపోవడం), శుచి, ఇంద్రియ నిగ్రహం, ఉచితానుచిత వివేకం, విద్య, సత్యం, క్రోధరాహిత్యం.. ఈ పది ధర్మ లక్షణాలు అని ఈ శ్లోక భావం ఈ గుణాలు లేకపోతే ప్రాకృతిక ప్రపంచంలోగానీ, ఆధ్యాత్మిక ప్రపంచంలోగానీ గెలుపు లభించదు. ఇవన్నీ ఏ మతానికి, వర్గానికి, మార్గానికి పరిమితం కాకుండా మనుషులందరికీ విధిగా వర్తించేవి. ఆచరణ యోగ్యమైనవి కూడా. ఫలితంగా సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ గుణాలు ఇచ్ఛాశక్తిని పెంచుతాయి. మనోనిలకడ కలగడానికి ఓర్పు, క్షమ అవసరం. నిందలను మౌనంగా సహిస్తే, ఆ నిందల ఫలితం నిందించిన వారికే చెందుతుంది. పైగా, వారి పుణ్యం సహించిన వానికి చెందుతుంది. అందుకే సాధువులు తమకు జరిగిన అపకారాన్ని సహిస్తారేగానీ పగబూనరు. ప్రతీకారం తీర్చుకోవాలనుకోరు. వెదురు నుండి పుట్టిన అగ్ని వనాన్నే కాల్చినట్టు.. స్పర్థతో జనించే క్రోధం వంశాన్నే నాశనం చేస్తుంది. ఓర్పు కలిగినవాడికి కాలమే తగిన సమయంలో చక్కటి తీర్పునిస్తుంది. ద్వేషాలు దుఃఖాలకు మూలకారణం కాని క్షమా గుణ సాధనలోనే శాంతిని పొందాలి.
‘ధృతి’ అంటే ధైర్యం. ఎవరివద్ద ధైర్యం వుండదో వారు ఏ కార్యాన్నయినా సాధించలేరు. ధైర్యవంతులు తమ కార్యసాధనలో చలించకుండా నిలుస్తారు. జనుల నిందలకు, ధనలాభానికి, నష్టాలకు, ప్రాణాపాయానికి భయపడకుండా న్యాయమార్గంలో తమ కార్యాన్ని సాధిస్తారు. దశ ధర్మాల్లోని రెండవ లక్షణమైన ‘క్షమ’ వీరుని లక్షణం. నింద, స్తుతి, హాని, లాభం, సుఖం, దుఃఖం వంటి ఎలాంటి స్థితిలోనైనా ఓర్పుతో వ్యవహరించే మనోభావమే క్షమా గుణం. తర్వాతి లక్షణమైన ‘శమ’ అంటే శాంతిగా ఉండటం. మన ఋషులు, విద్వాంసులు ఎప్పుడూ ప్రజలకు శాంతిమార్గాన్నే బోధించి, నిర్దేశించారు. శాంతితో చేసే ప్రతి ఆలోచన, పని తప్పక విజయవంతంగా పూర్తవుతాయి.
‘స్తేయం’ అంటే దొంగతనం. దీనికి వ్యతిరేకమే ‘అస్తేయం’. దొంగిలించడం అంటే పరుల వస్తువులను వారి అనుమతి లేకుండా తీసుకోవడం. అందుకే, చెప్తారు ‘పరద్రవ్యేషు లోష్టవత్'. ఇతరుల ద్రవ్యాలను లోష్టము (గడ్డి పరచకంటే హీనం)లాగా భావించాలి. ‘శౌచ’మంటే శుచిగా ఉండటం. దీనిని ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఆచరిస్తున్నాం. కరోనా మహమ్మారి ఎప్పుడైతే ఆరంభమైందో అప్పట్నించీ మనుషుల మధ్య, పరిసరాలలో శుభ్రతను, సామాజిక దూరాన్ని పాటించడం అనివార్యమైంది. దీనిని మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే ఉపదేశించారు. ‘ఇంద్రియ నిగ్రహం’ అంటే ‘మనసు మొదలుకొని ప్రతి ఇంద్రియాన్నీ మన అధీనంలో ఉంచుకోవడం. ఇది ఎంతో నిగ్రహంతోనే సిద్ధిస్తుంది. అలా సాధించడాన్నే ‘జితేంద్రియః’ అని అంటారు. ‘ధీ’ అంటే ‘బుద్ధి’ అని అర్థం. ఇదే ధారణశక్తి. ఇది చాలా ముఖ్యమైనది. బుద్ధిపూర్వకంగా మనకు మంచి ఆలోచనలు వస్తేనే మహాత్ములంతటి వాళ్లమవుతాం. ‘బుద్ధిం యా నః ప్రచోదయాత్' అంటే, బుద్ధి మంచివైపు ప్రయాణించాలి.
మనిషిని జీవితంలో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లడంలో అత్యంత ప్రధానమైనది విద్య. ఇది మరో రకంగా ‘జ్ఞానం’. ‘విద్' అనే ధాతువు నుంచి పుట్టిందే విద్య. అంటే తెలుసుకోవడం. ‘ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మమో’ తెలుసుకొనే వస్తుజ్ఞానాన్ని ఇచ్చేదే విద్య. భారతీయ ధర్మాలలో ప్రధానమైంది సత్యం. వేదాలలో వింటుంటాం ‘సత్యం వద’ అని. అంటే, సత్యమే మాట్లాడాలి. సత్య వాక్పరిపాలన కోసం రాజ్యాలు, భోగభాగ్యాలను విడిచి పెట్టిన వారి ఉదంతాలు పురాణాల్లో చదివాం. హరిశ్చంద్రుడు ఒక మంచి ఉదాహరణ. క్రోధానికి వ్యతిరేకమే అక్రోధం. క్రోధం మన నుండి అధర్మం, అన్యాయం, పాపం వంటి పనులను చేయించి, మనలను అనవసరంగా ఇబ్బందుల పాలు చేస్తుంది. క్రోధంలో వివేకం నాశనమవుతుంది. వివేచన (బుద్ధి) లేకుండా చేసే ప్రతి ఆలోచన, కార్యం సర్వనాశనానికి దారితీస్తుంది. ఇలా ఈ పది ధర్మ లక్షణాలను ప్రతి ఒక్కరూ ఆచరించడం అత్యంత ముఖ్యం. అప్పుడే ఆరోగ్యకరమైన ఉత్తమ సమాజం నిర్మాణమవుతుంది.
నిర్బలురకు క్షమయే బలం. ఆ క్షమయే బలవంతులకు భూషణం. క్షమ ద్వారా లోకాన్ని వశపరుచుకోవచ్చు. లోకములో క్షమ వల్ల..కాని పని అంటూ ఏదీ ఉండదని దీని అర్థం. గీతాచార్యుడు భక్తి యోగంలో భక్తుని లక్షణాలుగా ముప్పై ఐదింటిని చెప్పాడు. వాటిలోనూ.. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వ భూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అనే ఎనిమిది పుష్పాలు భగవంతునికి అత్యంతప్రీతికరమైనవని, ఆ పుష్పాలను సమర్పించినవాడు తనకు అత్యంత ప్రియమైనవాడని చెప్పాడు. ఆ ఎనిమిదింటిలో కూడా క్షమ తలమానికం. మనిషికి రూపం, గుణం, జ్ఞానం, క్షమ ఒక దాన్ని మించి ఒకటి శోభిస్తాయి. సంయమి ఎదుట యముడు కూడ తలవంచక తప్పదు. చేతిలో క్షమాస్త్రం ఉన్నవాణ్ని దుర్జనులు కూడ ఏమీ చేయలేరు. గడ్డి లేని చోట పడిన అగ్ని దానంతట అదే శమించినట్లు.. ప్రతీకారం చేయని శాంతుని పట్ల దుర్జనులు సైతం క్రూరత్వాన్ని వదులుకొని శాంతులవుతారు.
తనపై గురి చూసి రాయిని విసిరేవారికి.. ప్రేమతో పండును ప్రసాదించే వృక్షం క్షమాపణకు నిలువెత్తు సాక్ష్యం.
మన్నించే మనసే సామరస్యతకు సోపానం. అన్న సత్యం తెలిస్తే... ద్వేషానికి తావులేని సుఖమయ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. బంధువులైనా.. జీవిత భాగస్వాములైనా.. స్నేహితులైనా.. సొంత సంతానమైనా సహోదరులైనా.. మరింత సన్నిహితులైనా అందరి మధ్య అనురాగాన్ని పండించే గుణం ప్రేమ అయితే. దానిని ఎప్పటికీ నిలిపి ఉంచే లక్షణం క్షమాగుణం.
క్షమాపణ చెప్పడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. క్షమాపణ చెప్పేవారిలో మానసిక పరిపక్వత చెందిన వారిగా భావించొచ్చు. క్షమాపణతో అవతలి వారిలో అపరాథ భావం తొలగిపోతోంది. తద్వారా ఆందోళన పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది . క్షమాపణ మానసిక ఒత్తిడికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. క్షమాగుణం కలిగిన వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరికి శత్రువులు సైతం తక్కువగా ఉంటారు. ఇటువంటి వ్యక్తులను మహోన్నతి వ్యక్తులగా చెప్పొచ్చు.స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, తోబుట్టువుల మధ్య చిన్నచిన్న తగాదాలు ఏర్పడతాయి. కొన్ని వెంటనే సమసిపోతే మరికొంతమంది మాత్రం కొన్నేళ్లపాటు మొహం చాటేస్తారు. వారి మధ్య మనస్పర్థలు ఒకరంటే ఒకరికి గిట్టని స్థాయికి చేరుకుంటాయి. ప్రతి ఒక్కరూ క్షమాపణ చెప్పేందుకు ముందుకు వస్తే సమస్యలు తొలగి పోతాయి. అందరూ క్షమా గుణాన్ని అలవరచుకుంటే మంచిది.
పురాణాలు - వాటి ప్రత్యేకతలు
మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ పద్ధెనిమిది పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు.
ఒకవేళ అన్ని పేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియదు. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు అంశ. అందుకే విష్ణుసహస్రనామంలో ‘‘వ్యాసాయ విష్ణురూపాయ.. వ్యాసరూపాయ విష్ణవే’’ అని ఉంటుంది. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే, వాటిని మహాపౌరాణికుడు సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. వారిద్వారా ఇవి లోకానికి వెల్లడి అయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ, అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకుందాం.
04.. 18 పురాణాలు…
మత్స్యపురాణం : మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.
కూర్మపురాణం : కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.
వామన పురాణం : పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.
వరాహ పురాణం : వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.
గరుడ పురాణం : గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది… వంటి విషయాలుంటాయి.
వాయు పురాణం : వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.
నారద పురాణం : బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.
స్కాంద పురాణం : కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం… తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.
విష్ణుపురాణం : పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది
భాగవత పురాణం : విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.
అగ్నిపురాణం : “వామోహ్యాగ్నేయముచ్యతే” అన్న మాట ప్రకారం శ్రీ మహా విష్ణువుకి ఎడమ పాదంగా ఈ పురాణం వర్ణించబడుతోంది. ఈ పురాణంలో ఎన్నో ధార్మిక విషయాలతో పాటు ఆగమ, శిల్పశాస్త్ర, మంత్ర, తంత్ర, జ్యోతిషవిజ్ఞానానికి సంబంధించిన విశేషాలు, ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి సంబంధించిన విశేషాలు అలాగే నగర, గ్రామ, తటాక, ఆలయ ప్రతిష్ఠా పద్ధతులు.. ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి.
బ్రహ్మపురాణం : బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.
పద్మపురాణం : ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది. పురాణాలన్నింటిలోకీ పద్మపురాణం పెద్దది.
మార్కండేయ పురాణం : శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం వుంటాయి. పురాణాలన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది.
బ్రహ్మవైవర్త పురాణం : ఇందులో గోలోక ప్రశంస, భోజన నియమాలు, రోగనివృత్తి సాధనాలు, తులసీ, సాలగ్రామ మహత్త్వాలు, హోమములో స్వాహకార ప్రాధాన్యము మొ. విషయాలు ఇందు వివరించబడ్డాయి.
లింగపురాణం : లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.
బ్రహ్మాండ పురాణం : బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.
భవిష్యపురాణం : సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది
🌱🌱🌱🌱
05. *విత్తనం తినాలని* *చీమలు చూస్తాయ్*..
*మొలకలు తినాలని* *పక్షులు చూస్తాయ్*..
*మొక్కని తినాలని* *పశువులు చూస్తాయ్*..
*అన్ని తప్పించుకుని* *ఆ విత్తనం వృక్షమైనపుడు*..
*చీమలు, పక్షులు, పశువులు*.. *ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్*....
*జీవితం కూడా అంతే TIME* *వచ్చే వరకు వేచివుండాల్సిందే*
*దానికి కావాల్సింది ఓపిక మాత్రమే*.....
*లైఫ్ లో వదిలి వెళ్ళిన* *వాళ్ళ గురించి ఆలోచించకు*..
*జీవితంలో ఉన్న వాళ్ళు* *శాశ్వతం అని భావించకు*..
*ఎవరో వచ్చి నీ బాధను అర్థం* *చేసుకుంటారని ఊహించకు*...
*నీకు నీవే ధైర్యం కావాలి*.... *నీకు నువ్వే తోడుగా నిలబడాలి*....
*లోకులు కాకులు,* *మనిషిని చూడరు*,
*మనస్సును చూడరు,* *వ్యక్తిత్వాన్ని చూడరు.*
*కనిపించింది,* *వినిపించింది నమ్మేస్తారు*,
*మాట అనేస్తారు,* *ఒక్కోసారి మన కళ్ళే*
*మనల్ని మోసం చేస్తాయి.* *మరొకసారి చెప్పుడు మాటలు*
*జీవితాలను* *తలకిందులు చేస్తాయి*
*అబద్దాలతో, మోసాలతో* *కీర్తి, ప్రతిష్టలను*
*ఎంత గొప్పగా నిర్మించుకొన్నా*.. *అవి కుప్పకూలి పోవడానికి*
*ఒక్క "నిజం"చాలు*. *అందుకే కష్టమైనా సరే*
*నీతిగా బ్రతకడమే మనిషికి* *ఉత్తమ మార్గం.*
*ఒక చిన్న మొక్కనాటి* *ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని*
*చూడకూడదు.* *ఎందుకంటే అది పెరగాలి*
*మొక్క వృక్షం కావాలి* *పుష్పించాలి, పిందెలు రావాలి*
*అవి కాయలై , పండితే తినగలం.* *అలాగే నేను ఇది కావాలి*
*అనే కోరిక కూడా మొలకై* *వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి*
*మసలుకోండి సన్నిహితులారా*🌹
*జీవితంలో కష్టము,* *కన్నీళ్ళు, సంతోషము,*
*భాధ ఏవి శాశ్వతంగా ఉండవు*, *కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*
*ఆనందం, ఆవేదన కూడా అంతే.* *నవ్వులూ, కన్నీళ్ళూ*
*కలగలసినదే జీవితం*. *కష్టమూ శాశ్వతం కాదు,*
*సంతోషమూ శాశ్వతమూ కాదు.* 🌹🌹🌹🌹
*ఓడిపోతే* *గెలవడం నేర్చుకోవాలి*,
*మోసపోతే* *జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి*,
*చెడిపోతే ఎలా* *బాగుపడలో నేర్చుకోవాలి,*
*గెలుపును ఎలా పట్టుకోవాలో* *తెలిసిన వాడికంటే*
*ఓటమిని ఎలా* *తట్టుకోవాలో తెలిసిన వారే*
*గొప్ప వారు నేస్తమా * !
*దెబ్బలు తిన్న రాయి* *విగ్రహంగా మారుతుంది*
*కానీ దెబ్బలు కొట్టిన* *సుత్తి మాత్రం ఎప్పటికీ*
*సుత్తిగానే మిగిలిపోతుంది*....
*ఎదురు దెబ్బలు తిన్నవాడు*, *నొప్పి విలువ తెలిసిన వాడు*
*మహనీయుడు అవుతాడు*...
*ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు* *ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు*...
*డబ్బుతో ఏమైనా* *కొనగలమనుకుంటున్నారా*
*అయితే కొనలేనివి ఇవిగో* *మంచం పరుపు కొనవచ్చు*-
*కానీ నిద్ర కాదు*
*గడియారం కొనవచ్చు*:- *కానీ కాలం కాదు*
*మందులు కొనవచ్చు*:- *కానీ ఆరోగ్యం కాదు*
*భవంతులు కొనవచ్చు* :- *కానీ ఆత్మేయిత కాదు*
*పుస్తకాలు కొనవచ్చు* :- *కానీ జ్ఞానం కాదు*
*పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు* *కానీ జీర్ణశక్తిని కాదు*
*ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే* *అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు*
*కావాలి,* *స్నానాలతోనే పాపాలు పోతే ముందు*
*చేపలే పాప విముక్తులు కావాలి,* *తలక్రిందులుగా తపస్సు చేస్తేనే*
*పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు* *గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,*
*ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది* *నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ*
*పరుగులు పెడితే ప్రయోజనమే లేదు*, *నీలో లేనిది బయటేమీ లేదు*
*బయటఉన్నదంతా నీలోనూ ఉంది*
6...*ఉర్వారుక మివ బంధనం అంటే.....*
ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు.
పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముంది’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లి పోతారు.
‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే.
'జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో... ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో ' అని ఆ మంత్రం బోధిస్తుంది.
వాటికీ, మనిషికి మధ్య ముడి *‘ఉర్వారుక మివ బంధనం’* లా ఉండాలంటుంది. పచ్చి దోసకాయ ముచికకు , దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.
అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు.
దోస పండు మిగలముగ్గే నాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పుడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది.
ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, *‘ఈ ఆత్మ నిత్యం’* అని నమ్మగలిగితే మృత్యు భయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది.
సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘దేహం వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం. 'అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది.
మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది. అందుకే దాన్ని *‘జీవన్ముక్తి’* *అంటారు*...
🙏🙏🙏🙏🙏
07.. మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి..
1. మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది.
2. మీరు 24 గంటల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు కిడ్నీలు గాయపడతాయి.
3. మీరు 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా గాల్ బ్లాడర్ గాయపడుతుంది.
4. మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు గాయపడుతుంది.
5. మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు గాయపడతాయి.
6. మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు
లంగ్స్ గాయపడతాయి.
7. మీరు భారీగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు లివర్ గాయపడుతుంది.
8. మీరు ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్తో మీ భోజనం తిన్నప్పుడు గుండె గాయపడుతుంది.
9. మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు ప్యాంక్రియాస్ గాయపడుతుంది. ఎందుకంటే అవి రుచికరమైనవి.
10. మీరు చీకటిలో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్ళు గాయపడతాయి.
11. మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు గాయపడుతుంది.
---- ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు.
కాబట్టి జాగ్రత్త వహించండి మరియు మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి.
నీ దేహం దేవుని ఆలయం..
ఒక్క రోజు లoగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు..
కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10 వేలు..
హార్ట్ లుంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో..
ఇంకా బ్రెయిన్ కి సబ్టిట్యూట్ రాలేదు, వస్తే కోట్లల్లో..
అంటే మెడికల్ పరిభాషలో, రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది..
దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా???
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేరే ఉదాహరణలు కావాలా..
08.*నేటి మన పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*
15000 మంది దంపతుల పై గడచిన 20సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్న ఒక పండితుల టీమ్ నుంచి నా తో ఒక పండితుడు షేర్ చేసి వారు చేసిన కృషియే ఈ అక్షర రూపం
1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..
పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అని
ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా
ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,
చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..
భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!
2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో
ఒకరు చూపులు నిలపకపోవటం.. -
ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!
(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)
3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..
ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!
4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..
ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...!
5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి
రావటం వధూవరులని ఆశీర్వదించటం..
ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి
జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!
6. బఫే భోజనాలు..
ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!
7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..
ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!
ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.
అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని
భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....
అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.
వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని ఈ వ్యాసం. అందరికి అందించండి.
అందరూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం
నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
09. ఉర్వారుక మివ బంధనం అంటే.....
ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు.
పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముంది’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లి పోతారు.
‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే.
'జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో... ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో ' అని ఆ మంత్రం బోధిస్తుంది.
వాటికీ, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుక మివ బంధనం’ లా ఉండాలంటుంది. పచ్చి దోసకాయ ముచికకు , దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.
అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు.
దోస పండు మిగలముగ్గే నాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పుడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది.
ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యు భయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది.
సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘దేహం వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం. 'అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది.
మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది. అందుకే దాన్ని ‘జీవన్ముక్తి’
--(())--
10.. 🚩ప్రఖ్యాత కేరళ గురువాయర్ దేవస్థానం నుండి తీసుకున్న 10 కోట్ల రూపాయలను, అక్రమంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి జమ చేసుకున్న, దోచుకున్న కోట్లాది రూపాయలను తిరిగి గురువాయుర్ దేవస్థానానికి చెల్లించమని... సంచలనాత్మక తీర్పు ఇచ్చిన కేరళ హైకోర్టు...
🔥కేరళ హైకోర్టు యొక్క ఈ సంచలనాత్మక తీర్పు, కమ్యూనిస్టు ఎర్ర నక్కల కి చెప్పుతో కొట్టి, కోసి కారం పెట్టినట్టు అయింది...హిందుస్థాన్ దేశంలోని దొంగ సెక్యులరిజం చట్టాల వల్ల.. కమ్యూనిస్టు ఎర్ర నక్కలు, కాంగ్రెస్ సన్నాసులు.. హిందూ దేవాలయాల నుండి వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దోచుకున్నారు.. హిందుస్థాన్ లో 85% హిందువులు ఉన్న ఈ దేశంలో కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ అధీనంలో ఉంటాయి.. ఈ దరిద్రం అంతా గాంధీ నెహ్రూల గాడిది రాజకీయమే..
🔥వాస్తవానికి కేరళలో క్రైస్తవ మాఫియా దగ్గర వేల కోట్ల రూపాయలు ఉంటాయి.. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వారు దాడి చేసినప్పుడు.. కేరళలోని ఒక ప్రఖ్యాత చర్చి పాస్టర్ దగ్గర, వేలాది కోట్ల రూపాయల రూపాయల డబ్బులు దొరికాయి.. చర్చి పాస్టర్ ఇంట్లో కట్టల కొద్దీ వేల కోట్ల రూపాయల పైసలు చూసి, తనిఖీ వెళ్లిన అధికారులకు మూర్ఛ పోయినంతపనైంది, దేశం మొత్తం ఆశ్చర్యపోయింది... వేల ఎకరాలు ఆ చర్చి పాస్టర్ ఆధీనంలో ఉన్నాయి, లక్షలాది కోట్ల రూపాయల నిధులు విదేశాల నుండి వస్తాయి, అక్రమ కోట్ల రూపాయలు కేవలం అక్ర మతమార్పిడులకు మాత్రమే ఈ క్రైస్తవ మాఫియా వాడుతుంది.. వీళ్ళకి అధికారంలో ఉన్న కమ్యూనిస్టు ఎర్ర నక్కలు భజన పడుతాయి..
🔥ఇస్లామిక్ మతోన్మాదుల కు కూడా వేల కోట్ల రూపాయలు, దుబాయ్ పాకిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశాల నుండి,TURKEY లాంటి ఉగ్రవాద దేశాలనుండి.. వేల కోట్ల రూపాయల అక్రమ నిధులు, హవాలా మార్గంలో దొంగ మార్గంలో కేరళలోని ఇస్లామిక్ మతోన్మాద సంస్థలకు అందుతాయి.. దీనిలో వాటా అక్కడి ప్రభుత్వానికి కూడా ఉంటుంది, కేరళ కమ్యూనిస్టు నక్కలకు కూడా దీనిలో కమిషన్ అందుతుంది.. ఇంకా ఉగ్రవాది JIHADIS లకు అండగా ఉండడానికి.. ఇస్లామిక్ మతోన్మాద సంస్థలు అక్కడ బంగారం స్మగ్లింగ్ వంటివి చేస్తాయి.. కేరళ ముఖ్యమంత్రి కి కూడా వాటా ఉందని సాక్ష్యాధారాలతో సహా అధికారాలు పట్టుకోవడం జరిగింది.. క్రైస్తవ మాఫియా కు ఇస్లామిక్ మతోన్మాదుల ముడ్డి కడిగే కమ్యూనిస్టు ఎర్ర నక్కల యొక్క ముష్టి బతుకు..
🔥కేరళ ప్రభుత్వం యొక్క పరిపాలన మొత్తం, ప్రభుత్వ పరిపాలన కి కావలసిన పైసలు మొత్తం కేవలం ప్రఖ్యాత హిందూ దేవాలయాల నుండి మాత్రమే వస్తుంది.. శబరిమల ఆలయం, పద్మనాభస్వామి ఆలయం, guruvayur టెంపుల్ వంటి, ఎన్నో దేశ ప్రపంచ ప్రసిద్ధ హిందూ దేవాలయాల సంస్థలు కేరళలో ఉన్నాయి.. వీటి నుండి లక్షలాది, వేలాది కోట్ల రూపాయలు INCOME కేరళ ప్రభుత్వానికి అందుతాయి.. లక్షలాది కోట్ల రూపాయలు కలిగిన దేవాలయము LANDS ఆస్తులను కూడా ఈ కమ్యూనిస్టు ఎర్ర నక్కల వెధవలు తెగ అమ్ముకుంటారు, లీజులు ఇచ్చి పైసలు దోచుకుంటారు
🔥అంటే హిందూ దేవాలయాల యొక్క పైసలు, హిందువుల యొక్క కష్టార్జితం సొమ్మును దోచుకుని, అధికారంలో ఉన్న కమ్యూనిస్టు ఎర్ర నక్కలు క్రైస్తవ మాఫియా, ఇస్లామిక్ మతోన్మాదుల యొక్క ముడ్డి కడుగుతూ వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళకి సంక నాకుతూ, సౌకర్యాలు, సేవ చేస్తూ ఉంటారు VOTES పొందుతూ ఉంటారు
🚩ప్రఖ్యాత గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం దేవస్వం నిధుల నుండి ముఖ్యమంత్రి నిధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ.10 కోట్లను వెంటనే తిరిగి ఇవ్వాలని కేరళ హైకోర్టు నిన్న ఆదేశించింది..ఈ జీవోకు వ్యతిరేకంగా బిజెపి నాయకుడు ఎన్ నాగేష్ మరియు హిందూ సేవా సమితి తోసహా పలువురు చేసిన పిటిషన్లపై ఈ తీర్పు వెలువడింది..తన తీర్పలో ఆలయ బోర్డు ముఖ్యమంత్రి నిధికి చేసిన చెల్లింపు చట్టవిరుద్ధమని పేర్కొన్నది. మరియు గురువాయూర్ ఆలయానికి సంబంధించిన అన్ని ఆస్తులకు గురువాయరప్పన్ మాత్రమే వారసుడని తెలిపింది.. దేవాస్వమ్ బోర్డు, ధర్మకర్తగా, ఆస్తిని నిర్వహించడానికి ఏకైక హక్కును కలిగి ఉంది, కాని దానిని మరెవరికీ ఇవ్వడానికి హక్కు లేదు. ఇది దేవస్వం చట్టంలో పొందుపరచబడిందని, పాలకమండలి చట్టం యొక్క పరిమితుల్లో మాత్రమే పనిచేయగలదని కోర్టు తెలిపింది..
🚩విపత్తు ఉపశమన నిధుల కోసం విరాళాలు వంటివి దేవస్వం బోర్డు పరిధిలోకి రావు.." అని కోర్టు స్పష్టంగా తన ఉత్తర్వులో పేర్కొంది....
sekaarana
Goo
ReplyDelete