వైశాఖ పురాణం పద్నాలుగువ అధ్యాయము 🕉️
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
🌻 ఛత్రదాన మహిమ 🌻
💫🌹శ్రుతదేవమహాముని యిట్లు పలికెను. వైశాఖమాసమున యెండకు బాధపడు సామాన్యులకు, మహాత్ములకు యెండ వలని బాధ కలుగకుండుటకై గొడుగుల నిచ్చిన వారి పుణ్యమనంతము. దానిని వివరించు కథను వినుము.
💫🌹పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించు కథ యిది వంగదేశమున సుకేతు మహారాజుకుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడగు నతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి యచటనున్న మునుల యాశ్రమమునకు బోయెను.
💫🌹ఆ ఆశ్రమము శతర్చినులను మునులయాశ్రమము. ఆ విషయము నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగ పలుకరించినను వారు సమాధానమీయక పోవుటచే వారిని చంపపోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడా మునుల శిష్యులు అనేకులచటకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధీ! మా గురువులు తపోదీక్షలోనున్నారు. వారికి బాహ్యస్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేదు. గౌరవింపలేదు. ఇట్టివారిపై కోపము కూడదని వారు పలికిరి.
💫🌹అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని జూచి మీ గురువులు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిధ్యమునిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు రాజకుమారా! మేము భిక్షాన్నమును తినువారము మీకు ఆతిధ్యమిచ్చుటకు మా గురువుల యాజ్ఞలేదు. ఇట్టిమేము నీకాతిధ్యము నీయజాలము అని చెప్పిరి.
💫🌹హేమకాంతుడు ప్రభువులమగు మేము క్రూరజంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగువానిని పొందియు మీరు మాయెడల నీ విధముగ నుండరాదు. కృతఘ్నులైన మిమ్ము చంపినను తప్పులేదు. అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి. ఆశ్రమమును పాడు చేసిరి.
💫🌹పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగనుండదగవని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశబహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగ నిరువదియెనిమిది సంవత్సరములు గడచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాతధర్మముల నాచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యాదోషమున నిలకడలేక అడవుల బుట్టి తిరుగుచు జీవించుచుండెను.
💫🌹వైశాఖమాసమున త్రితుడను ముని ఆ యడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు నొకచోట మూర్ఛిల్లెను. దైవికముగ ఆ యడవిలోనే యున్న హేమకాంతుడు వానిని జూచి జాలిపడెను. మోదుగ ఆకులనుదెచ్చి ఎండపడకుండ గొడుగుగ చేసెను. తన యొద్ద సొరకాయ బుఱ్ఱలోనున్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాని చేసిన యుపకారములచే సేదదీరి సొరకాయబుఱ్ఱలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగ నుండెను.
💫🌹హేమాంగదుడు వ్రతము నాచరింపక పోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని యిచ్చుటచే వానికి గల పాపములన్నియు పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంత కాలమునకతడు రోగగ్రస్తుడై యుండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణములగొనిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని జూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును, సొరకాయ బుఱ్ఱనీటిని యిచ్చిన పుణ్యబలమున వానికి శ్రీమహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను.
💫🌹దయాశాలియగు శ్రీమహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖధర్మము నాచరించి నాకిష్టమైన వాడయ్యెను. పాపహీనుడయ్యెను. ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖధర్మము నాచరించి ఒక మునిని కాపాడినవాడు. మోదుగాకుల గొడుగును నీటిని యిచ్చినవాడు.
💫🌹ఆ దాన ప్రభావమున నితడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి. శౌర్యాదిగుణ సంపన్నుడు. నీకు సాటియైనవాడు. కావున వీనిని రాజుగ చేయుమని నామాటగ చెప్పుమని శ్రీమహావిష్ణువు విష్వక్సేనుని హేమాంగదుని వద్దకు బంపెను.
💫🌹భగవంతుని యాజ్ఞ ప్రకారము విష్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు గొనిపోయి శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడ సంతోషముతో తన పుత్రుని స్వీకరించ…
[7:41 pm, 24/05/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
🎈 భాగము 77 (సూర్యప్రభ వాహనం) 🎈
🍃🌹బ్రహ్మోత్సవాల్లో ఏడవరోజు ఉదయం సప్తగిరీశుడు ఒక్కరే - ఏడు గుర్రాలు పూన్చిన రథంపై, ఏడంతస్తుల కనకపు సింహాసనాన్ని అధిష్టించి, వజ్రకవచధారియై; బాలభానుడు తన ఉదయపు లేలేత కిరణాలతో నమస్కారాలు సమర్పిస్తుండగా - మాడ వీధుల్లో ఊరేగుతూ "సూర్య మండలం మధ్యనున్న నారాయణమూర్తిని నేనే" అని భక్తులకు సందేశమిస్తారు.
🍃🌹"ధ్యేయస్సదా సవిత్రృ మండల మధ్యవర్తి నారాయణః" అంటే, "సూర్య మండలం మధ్యలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ ధ్యానింప దగినవాడు" అని వేదశృతి. అందుకే - హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు, సూర్యోపాసన చేసే సంస్కృతి ఉంది. గాయత్రీమంత్రంతో సూర్యనారాయణుణ్ణి ఆరాధిస్తాము.
🍃🌹సూర్యుడు తేజోనిధి. నిత్యం కంటికి కనిపించే ప్రత్యక్షదైవమైన సూర్యనారాయణుడు - ప్రకృతికి, జీవులకు చైతన్యప్రదాత…
[7:42 pm, 24/05/2021] +91 94414 08564: ✍️............ కష్టం.. ఇష్టమేనా?
💧ఒక ఔన్సు (31.1035 గ్రాముల) బంగారాన్ని పొందాలంటే, ఎంత ఖనిజాన్ని శుద్ధి చేయాలో తెలుసా? కేవలం మూడు టన్నులు (3000 కిలోలు) మాత్రమే!
🎈పనిలో సుఖం ఉన్నప్పుడు, జీవితం ఆనందమయం అవుతుంది. పనిని భారంగా భావిస్తున్నప్పుడు, జీవితం బానిసత్వం అవుతుంది.
🎈మన వద్ద గొప్ప ప్రజ్ఞా పాటవాలు ఉంటే, మన పరిశ్రమ దాన్ని మెరుగు పరుస్తుంది. మనకు ఓ మోస్తరు ప్రతిభ మాత్రం ఉంటే, మిగిలిన తరుగుని మన పరిశ్రమ సమకూరుస్తుంది.
🎈జీవితంలో అదృష్టం కంటే ఎక్కువ ఫలితాలను ఇచ్చేది కేవలం అలుపెరుగని పరిశ్రమ మాత్రమే!
🎈సుఖమయమైన జీవితానికై మనం ప్రార్థించకూడదు, శక్తిమంతులుగా మారాలని ప్రార్థించాలి. మన శక్తులకు సరిపోయే పనులే దొరకాలని ప్రార్థించకూడదు, మన ముందున్న పనులకు చాలినంత శక్తి సమకూరాలని ప్రార్థించాలి! తేలికైన బరువులకై ప్రార్థించకూడదు, ఎంతటి బరువులనైనా మోయగల భుజబలానికై ప్రార్థించాలి.
📍 శుభరాత్రి 📍
బాలరాజా.. దీనివల్ల దేశానికి ఏమిరా.. ఉపయోగం..!!
ఫేర్ అండ్ లవ్లీ వాడితే ఎవరి ముఖం తెల్లగా కాలే..
కోల్గేట్ వాడితే ఎవరి పళ్లూ మెరిసిపోలే..
క్లోజప్ వాడితే ఎవరి శ్వాస తాజాగా రాలే..
ఏ బ్రాండ్ నూనె వాడినా జుట్టు నల్లగా కాలే..
ఏ కూల్ డ్రింక్ తాగినా ఉరిమే ఉత్సాహం రాలే..
బూస్ట్ తాగితే బలం రాలే..
సెరిలాక్ తింటే చలాకీదనం రాలే.
కాంప్లెన్ తాగితే పొడుగు పెరగలే..
రిఫైండ్ ఆయిల్ వాడితే గుండె జబ్బులు తగ్గలే..
అయోడైజ్డ్ ఉప్పు వాడితే థైరాయిడ్ సమస్యలు పోలే..
ఆర్ వో వాటర్ తాగితే ఆరోగ్యాలు బాగుపడలే
ఐనా వాల్లెవరిని ఇదేంటని అడిగే ధైర్యం ఎవరికీ లేదు..!! కానీ కృష్ణపట్నం ఆనందయ్య ఉచితంగా ఇస్తానంటున్న ఆయుర్వేద మందుకు మాత్రం.. సవాలక్ష ప్రశ్నలు..పరీక్షలు..😇..!! రిజల్ట్ అర్జెంటుగా ఇవ్వాలంటూ శల్యపరీక్షలు.. భూతద్దంతో లోపాల వెదుకులాటలు..
ఏమిరా బాలరాజు ఇది.. ఏమి న్యాయం.. ఇది..ఏమి దేశమ.. ఏమిరా..ఉపయోగం🤔
దయచేసి బ్రాహ్మణ సోదరులు అందరు చదవండి
ఒక రోజు
19 సంవత్సరాల వయస్సు గల అమ్మాయి...
👸
రాత్రి 10:45
తన డ్యూటి పూర్తి చెసుకొని
ఇంటికి వెళ్ళడానికి కాళేశ్వరం బస్సు స్టేషన్ లో
బస్సు కోసం ఎదురుచూస్తుంది........🚎
కానీ కొద్దిసేపటి తర్వాత ఆమెకు తెలిసింది......
.
తను వెళ్ళవలసిన చీవరి బస్సు🚎🚌 ముందే వేళ్శిపోయిందని.....
ఆమె భయం😌తో ఆ బస్సు స్టాప్ ముందు నిలబడి ఏం చేయాలి అని ఆలోచిస్తుంది
ఆమె ముందు నుండి చాలా వాహనలు🚗🚓🚲🛵🏍🚐వెళ్తున్న ఎవ్వరిని లిఫ్ట్ అడగలేదు..
.
కొద్దిసేపటి తర్వాత
.
ఒక 20 సంవత్సరాల వయసు గల యువకుడు బైక్ పై🏍 భూపాలపల్లి వైపు రావడం చూసి అతన్ని లిఫ్ట్ అడగాలని
నిశ్చయించుకుంది....
అతను దగ్గరికి రాగానే లిఫ్ట్ కావాలి అని అడుగుతుంది..
Okఅని
అతను ఆమెను బైక్ ఎక్కించుకుంటాడు.
మార్గ మద్యంలో
.
అతను ఆమెను మీరు ఎక్కడికి వెళ్ళలి అని అడుగుతాడు...
ఆమె తన అడ్రస్ చెప్పి తనను వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చెయ్యరా....!అని కోరుతుంది...
దానికి అతను అంగికరించి.
ఆమెను వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేస్తాడు....
.
దానికి ఆమె కృతజ్ఞతలు తెలుపుతుంది...
అప్పుడు అతను ఆమెను అడుగుతాడు...
.
ఏమనీ అంటే.
.
నీ ముందు అన్ని వాహనాలు వెళ్తున్న ఎవరిని లిఫ్ట్ అడగలేదు.
కానీ
నన్ను మాత్రమే
అడిగావు ఎందుకని.......
అప్పుడు ఆమె చిరునవ్వుతో....
మీ యొక్క
బైక్ పైన ఉన్న నెంబర్ ప్లేట్ పైన........
..బ్రాహ్మణ..
అని రాసి ఉంది కదా....
ఈ సృష్టిలో బ్రాహ్మణ కంటే గొప్ప ఎవ్వరున్నరు....
ప్రేమను పంచటం లో
అచరించడం లో బ్రాహ్మణ తర్వాతే ఎవ్వరైనా ...
అని చెప్తుంది......
అప్పుడు అతను గర్వంతో ఆమెకు దన్యవాదాలు తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు....
బ్రాహ్మణ is a Brand....!
బ్రాహ్మణ is nat a caste it's A Character
Please. Share your బ్రాహ్మణ Friends
🙏🏻🙏🏻
ऊँ! " అద్భుతమైన కవితాసుమాంజలినర్పించారు , మన.. శ్రీ శిరీషమహోదయులు !!!
వారికి నమస్సుమనస్సులు !!! "
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం రేపు ఏర్పడనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాగా.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది. బుధవారం మధ్యాహ్నం ప్రారంభంకానున్న చంద్రగ్రహణం సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని కోస్తా తీర ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కనిపిస్తుందని ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) వెల్లడించింది. కాగా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఈశాన్య ఆసియా, ఆస్ట్రేలియా, అంటారక్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో కన్పిస్తుందని వెల్లడించింది.
సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారత్లో మధ్యామ్నం 3.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.22 గంటలకు ముగుస్తుంది. సంపూర్ణ గ్రహణం 14 నిమిషాల 30 సెకన్ల పాటు ఉంటుంది. కోల్కతాలో ఇలాంటి చంద్ర గ్రహణాన్ని దాదాపు పదేళ్ల కిందట 2011 డిసెంబరు 10న కనువిందుచేసింది. అయితే ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండగా.. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ దాదాపు 14 నిమిషాల పాటు సంపూర్ణంగా దర్శనమివ్వనుంది.
అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 4:47:39 గంటలకు ప్రారంభమై 57 నిమిషాల తర్వాత 5.44 గంటలకు పాక్షికస్థాయికి చేరుతుంది.. 7:11:25 గంటలకు పూర్తిస్థాయికి చేరుకుంటుంది. తర్వాత క్రమంగా గ్రహణం వీడుతూ 10:52:22 గంటలకు పూర్తవుతుంది.
సూపర్ బ్లడ్మూన్
చంద్రుడు సూపర్ బ్లడ్ మూన్గా కనువిందుచేయనున్నాడు. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై వస్తాయి. సూర్యుడు, చంద్రుడికి మధ్యకు భూమి వచ్చి భూమి నీడ చంద్రునిపై పడటాన్ని చంద్రగ్రహణం అంటారు. భూమి నీడపడినప్పుడు కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపిస్తాడు. చంద్రగ్రహణం సమయంలో మే 26న సాయంత్రం అరుదైన సూపర్ బ్లడ్ మూన్ ఆవిష్కృతం కానుంది
No comments:
Post a Comment